నాలుగంచెల భద్రత
ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పదివేల మంది సిబ్బంది వినియోగం విూడియా సమావేశంలో వికాస్ రాజ్ సృజనక్రాంతి/హైదరాబాద్ : తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్నకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో వికాస్రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమారాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు.. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న ఎన్నికలు నిర్వహించగా… జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ […]
More