కశ్మీర్‌లో మూడు కుటుంబాల పెత్తనం

వారికి బుద్ది చెప్పాల్సిన సమయమిదే ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షా పిలుపు శ్రీనగర్‌ : జమ్మూలో మూడు కుటుంబాలు గాంధీ, ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా కుటుంబం హింసను ప్రేరేపించాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. కాబట్టి ఆ మూడు పార్టీల కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లోని మెంధార్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. […]

More

ఢిల్లీ తదుపరి సిఎంగా ఆతిశీ

ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ఆప్‌ న్యూఢిల్లీ : దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయడంతో..ఆయన స్థానంలో ఆతిశీని తదుపరి సిఎంగా ఆప్‌ నేతలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడిరది. రాష్ట్ర మంత్రి ఆతిశీని ఢల్లీి కొత్త సిఎంగా కేజీవ్రాల్‌ ప్రకటించారు. సిఎంగా ఆతిశీ బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడిరచారు. సిఎంగా ఎవరిని నియమించాలని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కేజీవ్రాల్‌ […]

More

దేశంలో అలజడి రేపే కుట్ర

రామేశ్వరం కేఫ్‌ పేలుడులో చార్జిషీట్‌ బెంగళూరు : మార్చి మూడో తేదీన బెంగళూరలోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో నలుగురు ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ముసావిర్‌ హుస్సేన్‌ సాజిబ్‌, అబ్దుల్‌ మత్తీన్‌ తాహా, మాజ్‌ మునీర్‌ అహ్మద్‌, ముజామ్మిల్‌ షరీఫ్‌గా ఈ నలుగుర్ని గుర్తించారు. పేలుడు జరిగిన తర్వాత ఉగ్రవాత కోణం ఉందని బయటపడటంతో కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ .. చార్జిషీటు దాఖలు చేసింది. ఈ […]

More

బీమా పాలసీలపై జీఎస్టీ నిర్ణయం వాయిదా

క్యాన్సర్‌ మందులపై 5శాతానికి తగ్గింపు స్నాక్స్‌పై 18 ` 12 శాతానికి కుదింపు జీఎస్టీ మండలి భేటీలో నిర్మలా సీతరామాన్‌ నిర్ణయం న్యూఢిల్లీ : జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా పడిరది. నవంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో భేటీ అయిన 54వ జీఎస్టీ మండలి.. ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే భేటీలో […]

More

రైతుల ఆందోళనలపై కంగనా వ్యాఖ్యలు

మండిపడ్డ మాజీ ఎంపి సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ చండీఘడ్‌ :దేశ రాజధాని న్యూఢల్లీి సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది. కంగనా రనౌత్‌పై పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్‌ మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఘాయిత్యం ఎలా జరుగుతుందో కంగనా రనౌత్‌ను విూరు అడగవచ్చునన్నారు. తద్వారా అఘాయిత్యం ఎలా జరుగుతుందో ప్రజలకు వివరించవచ్చునని ఆయన తెలిపారు. ఆమెకు చాలా […]

More

ప్రపంచం ఎదుగుదలలో భారత్‌ది ప్రత్యేక పాత్ర

వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనేది ప్రభుత్వ వ్యూహం ‘వికసిత్‌ భారత్‌ 2047’ నినాదం.. 140 కోట్ల మంది ప్రజల కల ఎర్రకోట వేదికగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ సందేశం వరుసగా 11వ సారి జాతీయ పతాకావిష్కరణ న్యూఢల్లీి : భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని, తయారీ రంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ను మార్చాలన్నదే లక్ష్యమని ప్రధాని మోడీ అన్నారు. 2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యమని తెలిపారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి […]

More

ఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం

సుప్రీంకోర్టు ఆమోదం ఉపకులాల వర్గీరణను సమర్థించిన ధర్మాసనం ఏడుగురు సభ్యుల సిజెఐ ధర్మాసనం సంచలన తీర్పు న్యూఢల్లీ : ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెల్లడిరచింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్టాల్రకే అధికారం ఉందని, వారికే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో […]

More

బీజేపీ చక్రవ్యూహంలో ప్రజలు విలవిల

దేశవ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాక్స్‌ టెర్రరిజంతో వ్యవస్థ ఆగమవుతోంది. పద్మవ్యూహం లాంటి కమలం పార్టీ దేశంలో అధికారంలో ఉంది… అందుకే రైతులు భయపడుతున్నారు. మహాభారతంలో పద్మవ్యూహాన్ని ఆరుగురు నియంత్రిస్తే.. ఇప్పుడు మోదీ, అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌, అజిత్‌ దోవల్‌, అంబానీ, అదాని లాంటి వారు కంట్రోల్‌ చేస్తున్నారు. – రాహుల్‌ గాంధీ భయం గుప్పిట్లో అన్ని రంగాల ప్రజలు అగ్నివీర్‌లను మోసం చేస్తోన్న ప్రభుత్వం ఓ ఇద్దరి ప్రయోజనం కోసం పనిచేస్తున్న మోదీ బడ్జెట్‌ […]

More

కోచింగ్‌ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

మృతుల్లో ఒకరు తెలంగాణ వాసి న్యూఢిల్లీ : భారీ వర్షం కారణంగా సెంట్రల్‌ ఢిల్లీలోని ఓ సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వచ్చిన వరద నీరు వల్ల ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను తెలంగాణకు చెందిన తన్య సోని, కేరళ ఎర్నాకుళంకు చెందిన నవీన్‌ దాల్విన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ అంబేద్కర్‌ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కోచింగ్‌ సెంటర్‌ […]

More

మళ్లీ ‘నీట్‌’ కుదరదు

కేవలం 155మంది మాత్రమే లబ్ది పొందారు దీనిపై సిబిఐ విచారణ సాగుతోంది సుప్రీం చీఫ్‌ జస్టిస్ట్‌ వైవి చంద్రచూడ్‌ స్పష్టీకరణ న్యూఢల్లీి : నీట్‌ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడిరది. నీట్‌ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్‌ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రaార్ఖండ్‌లోని హజారీబాగ్‌, బిహార్‌లోని పట్నాలోని కేంద్రాల్లో నీట్‌`యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవం. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు […]

More