నికర వాటా జలాల వినియోగానికి కేంద్ర జోక్యం చేసుకోవాలి

తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి, భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి…

మిగతా
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు అనుమతి

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలోని బాపూ ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు అనుమతి…

మిగతా
రైతులకు విత్తనాల సరఫరా నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో నిర్దిష్ట కార్యాచరణ అమలు

రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను…

మిగతా
తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలి

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. సాగు, తాగునీటి…

మిగతా
హైదరాబాద్ నుంచి అంతరిక్షంలోకి …

‘స్కైరూట్​’ విక్రం-1 ఆర్బిట్ రాకెట్‌ను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఏరోస్పేస్ రంగంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ వంటి…

మిగతా
కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

కాళేశ్వరం విస్తరణకు శంకుస్థాపన రూ.198 కోట్లతో ఆలయ అభివద్ధి పనులకు శ్రీకారం జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరంలోని…

మిగతా
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయండి

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ విజ్ఞప్తి న్యూఢిల్లీ : బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు…

మిగతా
అంగరంగ వైభవంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర…

మిగతా
ఖమ్మంలో మాంగళ్య షాపింగ్ మాల్ 30వ శాఖ ఘన ప్రారంభం

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో 2012లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్, వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన వస్త్రాలను…

మిగతా
మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు

పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో గడువు…

మిగతా