తగ్గుతున్న విదేశాలకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య

రష్యాను ఎంచుకుంటున్న భారతీయులు భారతీయ విద్యార్థులకు అమెరికా,కెనడా విదేశీ విద్యమీద మోజు నెమ్మదిగా తగ్గుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా,కెనడా,యుకె, ఆస్ట్రేలియా లకు ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు కొన్ని సంవత్సరాలుగా వెళ్లడం జరుగుతోంది. కెనడా ప్రభుత్వం భారత్ పట్ల వ్యతిరేకత, అమెరికాలో ట్రంప్ ఆంక్షలు,కఠినమైన వీసా నిబంధనలు,అధిక ఆర్ధిక డిమాండ్లు,తిరస్కరణలు, దౌత్య సమస్యలు తదితర కారణాలు విదేశాలకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య తగ్గుతున్నది.ఆయా దేశాల బదులు రష్యా,జర్మనీ,ఉబ్బెకిస్తాన్ లకు వెళ్లడం పెరిగింది.మొత్తం మీద విదేశాలకు […]

More

గ్రహాంతర వ్యవసాయంపై మానవుడి కన్ను

చంద్ర,అంగారక గ్రహాలు కొంత అనుకూలం మానవుడు సృష్టిలోని గ్రహాలను కనుగొనడం తోపాటు వాటిలో కొన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఇప్పటికే భూమండలాన్ని నివాసయోగ్యంతో పాటు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. వ్యవసాయం ద్వారా ఆహారం పండిస్తున్నారు.భూమి సారాన్ని పూర్తిగా ఎక్సప్లాయిట్ చేయడం జరిగింది.ఒక్క భూగోళాంలోని జనాభాకు 1.7 భూగోళాల సరిపడినంత వనరులను ఉపయోగిస్తున్నారని ఒకసర్వేలోతేలింది. ఇదే కొనసాగితే 2050 నాటికి మూడుగోళాలకు సరిపడా వనరులు అవసరమవుతాయని ఒక అంచనా.భూమిపుట్టినప్పటినుంచి వైపరీత్యాల వల్ల ఐదుసార్లు జనాభా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ప్రస్తుతం మానవుడు […]

More

ప్రకృతి ప్రేమికులకు ఆటవిడుపు

వైల్డ్ లైఫ్ జాతీయ పార్కుల సందర్శన ఒక మధురానుభూతి ఆధునిక కాలంలో మానవుడు ప్రకృతికి దూరం అవుతున్నాడు.యాంత్రికంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న జీవులకు ఒక మధురానుభూతి కలుగుతుంది.పర్యాటక,ప్రకృతి ప్రేమికులకు ఇదోక వింత అనుభవం.ప్రకృతికి,జంతువులకి దగ్గరగా తీసుకు వెళ్ళి వాటి ప్రవర్తన పై అవగాహన కల్పించడం,ప్రకృతితో మమేవకవడం నేర్పించడం కోసమే “వైల్డ్ లైఫ్ విస్పరర్స్” ఏర్పడింది. జంతువులను ప్రేమించడం,రక్షించడం,వాటితో మానవుడి సంబంధాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. డిజిటల్ యుగంలో ప్రతిదానికీ గూగుల్ మీద ఆధారపడుతున్నాం.ఉన్న ఊరిలో దారి చూపాలన్నా గూగుల్ […]

More

అగ్రనేతల సమక్షంలో ప్రియాంక నామినేషన్‌ దాఖలు

తనలాగే చెల్లిని ఆదరించాలని రాహుల్‌ పిలుపు కార్యక్రమంలో పాల్గొన్న సోనియా, ఖర్గే, రేవంత్‌, భట్టి తిరువనంతపురం : వయనాడ్‌ ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. వయనాడ్‌ ఉప ఎన్నిక నేథ్యంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రియాంక గాంధీ బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించిన ప్రియాంక గాంధీ, అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తన […]

More

గ్రూప్‌-1 పరీక్షల్లో జోక్యం చేసుకోలేం

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ యథాతథంగా గ్రూప్‌ పరీక్షల నిర్వహణ న్యూఢిల్లీ : తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. ఫలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన […]

More

హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణం

హాజరైన ప్రధాని మోడీ, అమిత్‌ షా, చంద్రబాబు చంఢీగఢ్‌ : హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలకుగానూ 48 చోట్ల బీజేపీ గెలుపొందింది. గవర్నర్‌ బండారు దత్తాత్రేయ.. నాయబ్‌ సింగ్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి […]

More

‘ఆత్మనిర్భర్‌’లో భాగంగా డేటా సెంటర్లు

దేశీయంగా డేటా భద్రంగానే ఉంటుంది టెలీకమ్యూనికేషన్‌ స్టాండరైజేషన్‌ అసెంబ్లీని ప్రారంభించిన మోడీ న్యూఢల్లీి : నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్‌ టెలీకమ్యూనికేషన్‌ స్టాండరైజేషన్‌ అసెంబ్లీ`2024 ఈవెంట్‌ ఈ ఏడాది దిల్లీలో అట్టహాసంగా మొదలైంది. ఈ ఈవెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఎగ్జిబిషన్‌లోని స్టాళ్లను పరిశీలించారు. దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ ఈవెంట్‌ 8వ ఎడిషన్‌ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా డేటా సెంటర్ల […]

More

వలస కార్మికులపై ఇంత నిర్లక్ష్యమా?

ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ : రేషన్‌ కార్డుల కోసం ఈ`శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్టాల్ర తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఇక ఓపిక నశించిందని పేర్కొంది. ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటులేదని మరోసారి స్పష్టంగా చెబుతు న్నాం. ఇక మాకు ఓపిక నశించింది. మా ఉత్తర్వులను పాటించేందుకు విూకు చివరి అవకాశం […]

More

అన్నదాతలకు కేంద్రం శుభవార్త

రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి ఉచితంగా విత్తనాల పంపిణీ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడి భోపాల్‌ : అన్నదాతలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కోసం రైతులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నేషనల్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ మిషన్‌ చొరవతో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అభివృద్ధి చేసిన బ్రీడర్‌, సర్టిఫైడ్‌ ,ఫౌండేషన్‌ విత్తనాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని శివరాజ్‌సింగ్‌ తెలిపారు. […]

More

కిసాన్‌ సమ్మాన్‌ నిధుల విడుదల

9.4కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20వేలకోట్లు జమ మహారాష్ట్రలో ప్రారంభించిన ప్రధాని మోడీ ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు. 18వ విడుతలో 9.4కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేలకోట్లు జమ కానున్నాయి. ఈ సందర్భంగా నమో షెత్కారీ మహాసమ్మాన్‌ నిధి యోజన సైతం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6వేల చొప్పున […]

More