అడకత్తెరలో బీఆర్‌ఎస్‌

(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి) ఒకపక్క అసెంబ్లీ,లోకసభ ఎన్నికల్లో పరాజయాలు మరోపక్క తన ప్రియమైన బిడ్డ కవితకు బెయిల్‌ రాకపోవడంతో కేసీఆర్‌ ఏమి చేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. కవితపై సీబీఐ మరో చార్జిషీట్‌ దాఖలు చేయడం కూడా ఆందోళన కలిగిస్తున్నది. బీజేపీతో పొత్తు పెట్టూకోవడం ద్వారా లైన్‌ క్లియర్‌ చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావడంలేదు. మరోపక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నాయకులు కూడా కాంగ్రెస్‌ బాట పట్టడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. కాంగ్రెస్‌ కేసీఆర్‌ ను ఫోన్‌ ట్యాపింగ్‌ […]

More

మాయమౌతున్న విలువలు..

పతనం అంచున ఊగిసలాడుతున్న మానవ సంబంధాలు, సామాజిక స్పృహ.. ప్రపంచీకరణమాయలో ధనమే ప్రధానంగా మారిన తీరు.. విచక్షణ గల మనుషిలో స్వార్థం, రాక్షసత్వం పెరిగిపోతుంది.. శాస్త్రీయ స్ఫూర్తిని వీడి మూఢనమ్మకాలు,అందవిశ్వాసాల్లో పాకులాడుతున్న పాలకులు, పాలితులు.. మనిషి కడలి లోతుల్ని, అంతరిక్షపు అంచుల్ని చేదిస్తూ విజ్ఞాన ప్రపంచంలో అభివృద్ధి పేరిట విహరిస్తున్నాడు. కానీ పాత రాతి యుగపు మనిషిలా ప్రవర్తించడం అత్యంత విచారకరం. నేడు మనిషి వెనక్కి నడుస్తున్నాడా!.. పతనం అంచున ఊగిసలాడుతున్న మానవత్వపు విలువలు, సామాజిక స్పృహ, […]

More

చట్టమంటే భయం లేదు !

మనదేశంలో చట్టాలంటే భయం లేదు. శిక్షలు పడతాయన్న భీతి కూడా లేదు. తప్పులు చేసినా.. తప్పించు కోవచ్చన్న ధీమా ఉండడమే ఇందుకు కారణం. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరిదీ ఇదే భావన. కోర్టుల్లో కేసులు వేయడం..ఏళ్లతరబడి వాయిదాలు వేయడం చూస్తున్నారు. ఏ కేసులో కూడా గట్టిగా శిక్షలు పడ్డ దాఖలాలు లేవు. గడ్డి కుంభకోణంలో శిక్షపడ్డ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా దర్జాగా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉంటూ […]

More

ప్రజారోగ్యానికి గ్యారెంటీ ఇవ్వలేరా..

*మనకు వచ్చే వ్యాధుల్లో 56 శాతం మనం తినే తిండి వల్లే.. *బద్ధకం వీడండి.. మన వంటింటి సమతుల ఆహారమే ఆరోగ్య సూత్రం.. *కల్తీ ఆహారాన్ని అమ్మే హోటళ్లు రెస్టారెంట్లు, బేకరీలపై ఉక్కు పాదం మోపాలి.. *ఆహార భరోసా పాలకుల, పాలితుల ఉమ్మడి బాధ్యతే.. ఆరోగ్యం చేజారితే.. కీర్తి, ధనం, గౌరవం, ప్రతిష్టలు ఇవేవీ మనిషికి ఆనందాన్ని, ఆయుష్షును ఇవ్వలేవు. అందుకే మనిషి ఏది సాధించాలన్నా ముందుగా కావలసింది ఆరోగ్యం. ఆధునిక కాలంలో నేటి ఉరుకులు, పరుగుల […]

More

ప్రైవేటు బడుల ఫీజుల మోత..

*ప్రైవేటు విద్యలో ఇష్టారాజ్యంగా ఫీజులు.. *అనుమతులు, భద్రతా ప్రమాణాలు మృగ్యం.. *విద్యా వ్యాపారం కట్టడి చేయకపోతే? సమాన అవకాశాలు అందని ద్రాక్షే.. *ప్రభుత్వం ఉదాసీనత వీడాలి.. ప్రాథమిక విద్య బలంగా ఉంటే? ఎంతటి ఉన్నత విద్యనైనా అలవోకగా అభ్యసించవచ్చు. ఇష్టపడి నేర్చుకున్న విషయం ఏనాటికి మరపు రాదు. విద్య బాల బాలికలందరి హక్కు. విద్యతోనే బాల బాలికలకు విజ్ఞానం దక్కుతుంది. విశ్వ సౌభాగ్యానికి విద్యార్థి పట్టుకొమ్మ.. మన దేశంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. నిధుల కేటాయింపు […]

More

ప్రలోభాలా – ప్రజా సమస్యలా!

*రాజకీయ పార్టీలు దేశ పౌరుల ఆకాంక్షలు-ఆశయాలకు ప్రాతినిధ్యం వహిస్తు నైతిక విలువలకు కట్టుబడాలి.. *ఈ ఎన్నికల్లో ఎజెండా భావోద్వేగ ప్రలోభాలు కారాదు? ప్రజా సమస్యలే కావాలి.. *తాజా ఎన్నికల రెండు దశల్లోనూ ఓటింగ్ శాతం నిరాశ జనకంగానే.. *ఈ పరిణామాల దృష్ట్యా సవరించైనా ఓటింగ్ తప్పనిసరి చేయాలి.. భారతదేశంలో రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేం. అవి ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఇవే ఈ వ్యవస్థకు మూల స్తంభాలు. భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం,1951లోని […]

More

దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య

నేడు దేశ వ్యాప్తంగా యువత అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ఉపాధి రంగానికి కేటాయించాల్సిన నిధుల మంజూరులో అలసత్వం వహించింది. యువజన రంగానికి దేశ స్థూల ఉత్పత్తిలో కొద్ది పాటి నిధులను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.మే 3వ తేదీన అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్య, […]

More

అంబేద్కర్ ఆశయాలు – విస్మరిస్తున్న పాలకులు..!

మన దేశానికి “రాజ్యాంగమే మూల స్తంభం.. నాడు రాజ్యాంగ సభలో ముసాయిదాపై ఉద్విగ్న భరితంగా రాజ్యాంగ అమలుపై సందేహాలే.. నేడు రూఢీ అవుతున్నాయి.. ఆధునిక సమాజం వారి సేవలు, రచనలు అధ్యయనం చేయాలి.. డాక్టర్ అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు, ఎత్తైన విగ్రహాలు నిర్మిస్తూనే, రాజ్యాంగబద్ధ పాలనను విస్మరించడం శోచనీయం.. ……………………………………………………………………… అంబేద్కర్ ముందు చూపు, దార్శనిక భావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు మారాలి. అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ విలువలు కాపాడుతూ పాలన సాగితేనే పౌరహక్కులు రక్షించబడతాయి. స్వయం […]

More

యువ ఓటర్లు ఎటువైపో..!?

మన దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగినది. ఈ ఎన్నికలలో సుమారుగా 97 కోట్ల మంది ఓటర్లు, 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, 55 లక్షల ఈవీఎంలు, కోటిన్నర మంది సిబ్బంది ఈ ప్రజాస్వామ్య క్రతువులో పాల్గొనాల్సి ఉంది. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యంలో జరిగే ఈ మహా క్రతువు(ప్రక్రియ)లో రాజకీయ పక్షాలు, ఎన్నికల సంఘం, ప్రజా మీడియా, ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, అందరికంటే ఎక్కువగా “ఓటర్లు” నిజాయితీగా ఆత్మ పరిశీలన […]

More

కార్పొరేట్ టాక్స్ తో నిరుద్యోగానికి చెక్

*********** *నూతన సాంకేతికత, నయా ఉదార విధానాలు నిరుద్యోగాన్ని పెంచాయి..* * ఉద్యోగ, ఉపాధులను ఒక సార్వత్రిక హక్కుగా గుర్తించాలి..* *సంపన్నుల సంపదపై పన్నుతోనే నిరుద్యోగ నిర్మూలన మార్గం.. *ఏ నిరుద్యోగి యాచకుడు కాదు? ఉద్యోగ, ఉపాధుల కల్పన ప్రభుత్వాల బాధ్యత.. *యువశక్తిని జాలిగా గాలికి వదిలేస్తే! విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది.. ~~~~~~~ ఏది ఏమైనా ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వెనక్కి తగ్గకుండా.. ఆ యువతరానికి ఉద్యోగ ఉపాధి […]

More