తిరుమలపై ప్రత్యేక దృష్టి

పవిత్రతను కాపాడేలా చర్యలు సమర్థులైన అధికారుల నియామకం త్వరలోనే పాలకమండలి కోసం కసరత్తు తిరుమల : తిరుమల పవిత్రతను కాపాడుతూ..భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా టీటీడీ ప్రక్షాళన దిశగాచంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల ఆలయ ప్రతిష్ఠ మంటగలిపారని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధికారులను మార్చివేస్తోంది. ఇప్పటికే ఈవోగా శ్యామలారావును నియమించగా..ఇప్పుడు జేఈవోగా వెంకయ్య చౌదరిని నియమించింది. ఒక టిటిడి ఛైర్మన్‌తో పాటు, పాలకమండలిని నియమించాల్సి ఉంది. పూర్తి ఆధ్యాత్మికతతో పాటు, అభివృద్దికి […]

More

ఒడిషా నైనీలో సింగరేణి తవ్వకాలు

సహకరించాలని భట్టి వినతి సిఎం మోహన్‌ చరణ్‌ మాంజీతో భట్టి చర్చలు పూర్తిగా సహకరిస్తామని హావిూ ఇచ్చిన సిఎం భువనేశ్వర్‌ : ఒడిశాలోని నైనీ వద్ద సింగరేణి సంస్థ చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాంజీని కోరారు. దీనిపై స్పందించిన ఒడిశా సీఎం నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తాని భరోసా ఇవ్వడంతో పాటు, తగిన చర్యలు చేపట్టాలని ఆ […]

More

ఇదే వికసిత భారత్‌ అనుకుంటే…

వికసిత భారత్‌ పేరుతో ఇక ఎంతోకాలం అద్భుత ప్రసంగాలనే చేయలేం. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడా.. భారత్‌ వెలిగిపోతోందని మాట్లాడారు. బ్రహ్మాండగా అభివృద్ది చెందిందని, ప్రపంచంతో పోటీ పడుతోందని చెప్పారు. ఆర్థికంగా ఎదిగిందని అన్నారు. అనేక రంగాల్లో ముఖ్యంగా రైల్వే, విద్యుత్‌ రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించామని అన్నారు. నిజంగానే అభివృద్ది చెందితే ప్రజల బతుకులు ఎందుకు దౌర్భాగ్యంగా ఉన్నాయో తెలుసుకోలేకపోతున్నారు. రూపాయి ఎందుకు బలహీనపడుతుందో చెప్పడం లేదు. నిరుద్యోగుల ఆక్రందనలు ఎందుకు పట్టించుకోవడం […]

More

విశాఖ ఉక్కుపై శుభవార్త వింటామా?

(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి) కేంద్ర ఉక్కు,గనుల మంత్రి కుమారస్వామి,ఆయన డిప్యూటి గురువారం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శిస్తారని,దీనిపై సమీక్ష చేస్తారని అధికారిక సమాచారం.గత కొన్నిసంవత్సరాలుగా ఉక్కుఫ్యాక్టరీ ని ప్రైవేటీకరణ చేయనున్నట్లు కేంద్రం చెబుతున్నది. దాని ఉత్పత్తి సామర్ధ్యం 60శాతానికి తగ్గించి నష్టాలు చూపుతున్నారని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. అలాగే అవగాహన లేని సీఎండీని కూడా మార్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి.ఎన్నికల సందర్భంగా కేవలం పెట్టుబడుల ఉపసంహరణ మాత్రమే చేస్తున్నామని కేంద్రం చెప్పడం గమనార్హం. విశాఖ ప్రజలు,రాష్ట్రం కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ […]

More

విడాకులు ఇచ్చినా భరణం ఇవ్వాల్సిందే

ముస్లిం మహిళ కేసులో సుప్రీం కీలక తీర్పు న్యూఢల్లీి : ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. 125 సీఆర్‌పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అగస్టీన్‌, జార్జ్‌ మాసిప్‌ాలతో కూడిన ధర్మాసనం […]

More

మరోమారు విజృంభిస్తున్న డెంగ్యూ

పలు జిల్లాల్లో నమోదువుతన్న కేసులు సృజనక్రాంతి/హైదరాబాద్‌/విజయవాడ : ఉభయ తెలుగు రాష్టాల్ల్రో డెంగ్యూ కేసులు పెరుగు తున్నాయి. ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులు అన్న తేడా లేకుండా కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ కేసుల న మోదును తెలయి పర్చాలని ఆరోగ్య శాఖ కూడా ఆదేశించినట్లు సమచారం. వర్షా కాలం కావడంతో పాటు ఎక్కడపడితే అక్కడ నీళ్లు నిల్వ ఉంటున్నాయి. అవే ఇప్పుడు.. దోమలకు ఆవాసాలుగా మారనున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ దోమలు గుడ్లు పెట్టేందుకు ఇదే సరైన సమయం. నిలిచిన […]

More

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

ఏకధాటిగా కుంభవృష్టితో పలు ప్రాంతాలు నీట మునక 300 మిల్లీవిూటర్లకు పైగా వర్షపాతం నమోదు ముంబయి : దేశ వాణిజ్య రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300 మిల్లీవిూటర్లకు […]

More

తగిన ఏర్పాట్లు చేయకనే తొక్కిసలాట

హాత్రాస్‌ బాధితులకు రాహుల్‌ పరామర్శ లక్నో : లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ గాంధీ శుక్రవారం హత్రాస్‌ను సందర్శించి, తొక్కిసలాట మృతుల కుటుంబాలను పరామర్శించారు. మతపరమైన కార్యక్రమానికి తగిన పోలీసు ఏర్పాట్లు చేయలేదని, ఇదే తొక్కిసలాటకు దారితీసిందని మృతుల బంధువులు చెప్పారని ఆయన తెలిపారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయదలచుకోలేదని రాహుల్‌ గాంధీ అన్నారు. కాగా మృతుల కుటుంబాలకు మరింత పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇది బాధాకరమైన సంఘటన. చాలా మంది మరణించారు. నేను […]

More

నిఘా విభాగాలకు నిధులు కేటాయించండి

అదనపు ఐపీఎస్‌ పోస్టుల మంజూరు చేయండి.. సీఆర్పీఎఫ్‌, జేటీఎఫ్‌ క్యాంపులు ఏర్పాటుచేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు సిఎం రేవంత్‌ రెడ్డి వినతి న్యూఢల్లీ :రాష్ట్ర స్థాయి అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌), తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) ఆధునీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలో కేంద్ర హోంశాఖ మంత్రిని […]

More

జార్ఖండ్‌ సిఎంగా తిరిగి హేమంత్‌ సోరెన్‌

ప్రమాణం చేయించిన గవర్నర్‌ రాధాకృష్ణన్‌ రాంచీ : జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ రaార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన హేమంత్‌.. 5 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు […]

More