అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ

పరిశ్రమలో పూర్తిస్థాయి భద్రత చేపట్టలేదు ఫార్మా కంపెనీని పరిశీలించిన సిఎం చంద్రబాబు అనకాపల్లి : అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. ప్రమాదం చోటుచేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ‘పరిశ్రమల్లో భద్రతకు […]

More