ఢిల్లీ తదుపరి సిఎంగా ఆతిశీ

ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ఆప్‌ న్యూఢిల్లీ : దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయడంతో..ఆయన స్థానంలో ఆతిశీని తదుపరి సిఎంగా ఆప్‌ నేతలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడిరది. రాష్ట్ర మంత్రి ఆతిశీని ఢల్లీి కొత్త సిఎంగా కేజీవ్రాల్‌ ప్రకటించారు. సిఎంగా ఆతిశీ బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడిరచారు. సిఎంగా ఎవరిని నియమించాలని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కేజీవ్రాల్‌ […]

More

8 సీట్ల గెలుపు రేవంత్‌రెడ్డి ఘనత

తిరుగులేని నేతగా నిరూపణ హైదరాబాద్‌ : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఓ రకంగా సిఎం రేవంత్‌ రెడ్డికి బూస్ట్‌ లాంటివే. మూడు స్థానాలు ఉన్న పార్టీని 8కి చేర్చిన ఘనత రేవంత్‌దే. ఇపపుడు పార్టీలోనూ, ప్రబుత్వంలోనూ ఇక రేవంత్‌ రెడ్డికి తిరుగు లేనట్లే. అలాగే మున్ముందు ఆయన తీసుకోబోయే నిర్ణయాలు అతడి స్థాయిని మరింత పెంచగలవు. లోక్‌సబ ఫలితాలను బట్టి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ మనుగడ ఉంటుందని రాజకీయవర్గాలు అంచనాకు వేశాయి. కాంగ్రెస్‌ తిరుగులేని విజయం […]

More

విధ్వంసానికి గురైన ఏపీని గాడిలో పెడతాం

ఎంతటి త్యాగాలకైనా వెనకాడకుండా పనిచేస్తాం జగన్‌ ఐదేళ్ల పాలనను గతంలో ఎప్పుడూ చూడలే భావితరాల భవిష్యత్‌ కోసం ముందుకు సాగుతాం ఇంతటి చారిత్రక విజయం ప్రజలిచ్చిన వరం వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పోతాం పవన్‌ కళ్యాణ్‌ సంకల్ప బలం బాగా కలసి వచ్చింది విూడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు అమరావతి : విధ్వంసానికి గురైన ఎపిని గాడిన పెట్టి, పరిస్థితులను చక్కబెట్టడమే తమ ముందున్న ప్రధాన బాధ్యత అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. […]

More