జాషువా పద్యంలో కరుణ రసం- తులనాత్మక పరిశీలన
ఒక ప్రతిభావంతుడైన కవి తను కవిత్వీకరించాలనుకున్న ఏ వస్తువును అయినా, అది తన ఊహలో సౌందర్యవంతంగా, శాశ్వతంగా నిలిచిపోయేలా, సరికొత్త శైలిని, అభివ్యక్తిని, మంచి అలంకారభాషను జోడిస్తాడు. అలా జాషువా కలం నుండి జాలువారిన అనేక పద్యాలు తెలుగు పద్య సాహిత్యంలో అపూర్వమైన ఖండకావ్యాలుగా మిగిలిపోయాయి. రత్నమై మెరిసాయి. అందులో ‘శ్మశాన వాటి’ ఖండిక – ఒక విశిష్ట కృతి. ఇది కేవలం ఒక పద్య కవితా ఖండిక మాత్రమే కాదు, జీవితంలోని కఠినమైన సత్యాన్ని, తాత్వికతను, […]
More