ఎస్సి వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

చట్ట సభలలో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లకు తీర్మానం -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రింకోర్టు తీర్పుననుసరుంచి ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టసభలలో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తేల్చిచెప్పారు. ఎస్సిలకు రిజర్వేషన్లు పెంచాలి అన్న డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని 2026 […]

More

రేపటి 6వ ప్రపంచ మహాసభలు జరిగేదిలా…

తెరతీసి వివరిస్తున్న ప్రధాన కార్యదర్శి డా. జి.వి.పూర్ణచందు మీకు ఇటీవల ‘సరస్వతీసమ్మాన్‌’ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం లభించిన సందర్భంగా మీ అనుభూతి, స్పందన మా సజన క్రాంతితో పంచుకోండి… అవార్డులు, సన్మానాలు సెల్‌ ఫోన్‌ రీచార్జి చేయటం లాంటివి. ఎప్పటికప్పుడు పునరుత్తేజితం కావటానికి ఇవి ప్రోత్సాహకాలు. అదిన్నీ, మన భాష, మన ప్రాంతం కాని ఒక సంస్థ ఇచ్చిన గుర్తింపు తప్పనిసరిగా ఉత్సాహాన్నిస్తుంది. ఈ సంస్థ ఊభయ రాష్ట్రాల ప్రతినిధులకు నా ధన్యవాదాలు. ఆచార్య కసిరెడ్డి వేంకటరెడ్డి […]

More

8 సీట్ల గెలుపు రేవంత్‌రెడ్డి ఘనత

తిరుగులేని నేతగా నిరూపణ హైదరాబాద్‌ : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఓ రకంగా సిఎం రేవంత్‌ రెడ్డికి బూస్ట్‌ లాంటివే. మూడు స్థానాలు ఉన్న పార్టీని 8కి చేర్చిన ఘనత రేవంత్‌దే. ఇపపుడు పార్టీలోనూ, ప్రబుత్వంలోనూ ఇక రేవంత్‌ రెడ్డికి తిరుగు లేనట్లే. అలాగే మున్ముందు ఆయన తీసుకోబోయే నిర్ణయాలు అతడి స్థాయిని మరింత పెంచగలవు. లోక్‌సబ ఫలితాలను బట్టి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ మనుగడ ఉంటుందని రాజకీయవర్గాలు అంచనాకు వేశాయి. కాంగ్రెస్‌ తిరుగులేని విజయం […]

More

ఎగ్జిట్‌ ఫలితాల్లో ఎన్‌డిఎకు మొగ్గు

ఇండియా కూటమికి పెరిగిన బలం బలమైన ప్రతిపక్షంగా చేరకునే అవకాశం దేశవ్యాప్తంగా ప్రజల తీర్పు న్యూఢల్లీ : మోడీ మూడోమారు ప్రధాని కావడం ఖాయమని ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడిరచాయి. మరోమారు బిజెపి కూటిమిదే అధికారమని తేల్చింది. దాదాపు అన్ని సంస్థలు నంబర్‌ అటుఇటుగా ఎన్‌డిఎకు మరోమారు ప్రజలు పట్టం కట్టారని వెల్లడిరచాయి. అదే సందర్భంలో కాంగ్రెస్‌ గతం కన్నా భారీగా సీట్లను సంపాదించుకుంది. ఇండియా కూటమి కూడా గణనీయంగా సీట్లు సంపాదించి గట్టి ప్రతిపక్షంగా రాబోతోందని […]

More