జమిలి ముసుగులో దేశాన్ని కబళించే కుట్ర

ఏచూరి ఉండివుంటే ఇలంటి వాటిపై పోరాడేవారు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోందని.. ఇలాంటి సమయంలో సీతారం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటు అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్టాల్ర మధ్య ఐక్యత దెబ్బతీసే కుట్ర జమిలి ఎన్నికల రూపంలో ఇప్పుడు జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ స్పిరిట్‌ ను […]

More

దేశంలోనే తెలంగాణ యంగెస్ట్‌ స్టేట్‌

ఫ్యూచర్‌ స్టేట్‌గా అభివృద్ధి చేస్తున్నాం దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక భూమిక రుణాన్ని రీ స్ట్రక్చర్‌ చేసే అవకాశం ఇవ్వాలి రాష్ట్రాల పన్నుల వాటాను 41 నుంచి 50శాతానికి పెంచాలి 16వ ఆర్ధిక సంఘం భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి సూచన హైదరాబాద్‌ : దేశంలోనే తెలంగాణ యంగెస్ట్‌ స్టేట్‌అని.. మా రాష్టాన్న్రి ది ఫ్యూచర్‌ స్టేట్‌గా పిలుస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో రేవంత్‌ మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ వేగంగా, […]

More

దేశంలో అలజడి రేపే కుట్ర

రామేశ్వరం కేఫ్‌ పేలుడులో చార్జిషీట్‌ బెంగళూరు : మార్చి మూడో తేదీన బెంగళూరలోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో నలుగురు ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ముసావిర్‌ హుస్సేన్‌ సాజిబ్‌, అబ్దుల్‌ మత్తీన్‌ తాహా, మాజ్‌ మునీర్‌ అహ్మద్‌, ముజామ్మిల్‌ షరీఫ్‌గా ఈ నలుగుర్ని గుర్తించారు. పేలుడు జరిగిన తర్వాత ఉగ్రవాత కోణం ఉందని బయటపడటంతో కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ .. చార్జిషీటు దాఖలు చేసింది. ఈ […]

More

దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య

నేడు దేశ వ్యాప్తంగా యువత అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ఉపాధి రంగానికి కేటాయించాల్సిన నిధుల మంజూరులో అలసత్వం వహించింది. యువజన రంగానికి దేశ స్థూల ఉత్పత్తిలో కొద్ది పాటి నిధులను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.మే 3వ తేదీన అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్య, […]

More