కవిత్వాన్ని కప్పుకునే వస్తువు

కవులు స్మృతుల్లో తిరగాడుతుండడం కొత్త కాదు. అసలు కవిత్వానికి ఆరంభ బిందువే స్మృతి. అది వ్యక్తుల స్పూర్తి కావచ్చు, ప్రాంతాల స్మృతి కావచ్చు. బాల్య స్మృతి మీద కవిత్వం రాయని సాహిత్యకారుడు ఏ భాషలోనూ ఉండడు. ఆ మాటకొస్తే ప్రతి ఆధునిక తెలుగు కవి తమ ఊరిని గురించి, తమ బాల్యం గురించి రాశారు. ప్రత్యేకంగా తమ ఊరి గురించి ఒక కావ్యం రాసిన వాళ్లు కూడా ఉన్నారు. అలా రాసిన వాళ్ళల్లో ఎన్ గోపి, ఆ […]

More