చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

36 ఏళ్ల తర్వాత టీమిండియాపై విజయం! న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. బెంగళూరు వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య భారత్‌ను చిత్తు చేసింది. అద్భుతం చేస్తారని భావించిన భారత స్పిన్నర్లు చేతులెత్తేసారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచింది. చివరిసారిగా 1988లో న్యూజిలాండ్‌ టెస్ట్‌ విజయాన్నందుకుంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన […]

More

దేశంలో అలజడి రేపే కుట్ర

రామేశ్వరం కేఫ్‌ పేలుడులో చార్జిషీట్‌ బెంగళూరు : మార్చి మూడో తేదీన బెంగళూరలోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో నలుగురు ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ముసావిర్‌ హుస్సేన్‌ సాజిబ్‌, అబ్దుల్‌ మత్తీన్‌ తాహా, మాజ్‌ మునీర్‌ అహ్మద్‌, ముజామ్మిల్‌ షరీఫ్‌గా ఈ నలుగుర్ని గుర్తించారు. పేలుడు జరిగిన తర్వాత ఉగ్రవాత కోణం ఉందని బయటపడటంతో కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ .. చార్జిషీటు దాఖలు చేసింది. ఈ […]

More

విద్యార్థులు క్రమశిక్షణతో పరిశ్రమిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు

తెలుగు భాష మీద ఆసక్తితో చిన్నతనం నుండి తెలుగును అభ్యసించి, అనేక పురస్కారాలు పొంది, తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ తెలుగు సహాయాచార్యులు, ఇన్‌-చార్జి శాఖాధ్యక్షులుగా ఉన్న వై.సుభాషిణి, తెలుగును నిరభ్యంతరంగా వృత్తివిద్యగా స్వీకరించవచ్చు అంటున్నారు. వారితో ఈనాటి కరచాలనం. మీకు తెలుగు మీద ఆసక్తి కలగడానికి కారణం? నా పూర్తిపేరు డా. యర్రదొడ్డి సుభాషిణి. పుట్టింది పీలేరు, చిత్తూరు జిల్లా. విద్యాభ్యాసం మొత్తం జన్మస్థలమైన పీలేరులోనూ, తిరుపతిలోనూ సాగింది. ఎమ్‌.ఏ.లో ఈనాడు గోల్డ్‌ మెడల్‌ […]

More