ఒక రైతు ప్రేమికుడి కవితాగానం ‘మట్టి మట్టి’
“ఎన్నాళ్లు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం” “నేలను రైతన్న దున్నినంత కాలం మెతుకు మీద మనిషి బతికినంత కాలం” తెలుగు కవిత్వంతో పరిచయమున్నవారికి ఈ కవిత్వ పాదాలు నినాదాలుగా గుర్తుండి పోయాయి. కవిత్వంలో కొత్త ప్రయోగాలు చేస్తున్న ప్రగతిశీల కవి దర్భశయనం శ్రీనివాసాచార్య. నిర్విరామంగా కవిత్వంతో కరచాలనం చేస్తూ మనందరినీ పలకరిస్తుంటారు. కళ్ళ ముందు జరిగే ప్రతి అన్యాయాన్ని, అధర్మాన్ని ప్రశ్నించకుండా ఉండలేరు. కాలానికి నిలబడిన కవిత్వాన్ని రాస్తున్న అతి కొద్దిమంది ఆధునిక తెలుగు కవుల్లో ఆయన […]
More