పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలి
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు కొనసాగాలని, ఇంచార్జ్ మంత్రులు వారానికి రెండు సార్లు జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని, పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసినందుకే వారికి పదవులు ఇచ్చామని, […]
More