హాకీలో కాంస్య పతకం
ఒలింపిక్స్లో స్పెయిన్పై గెలుపొందిన భారత్ జట్టు పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్పై గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఈ ఒలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. తొలి క్వార్టర్స్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్ ఆరంభంలో (18వ నిమిషం) స్పెయిన్ […]
More