మనువు నుండి నూతన మానవుడి వైపు…

“ది పర్సనల్ ఈజ్ పొలిటికల్” అంటుంది స్త్రీవాద కార్యకర్త కరోల్ హానిష్. “రణ రంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు. గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో” అంటారు శ్రీశ్రీ. ఈ రెండు ఉదాహరణలకు ఏమిటీ సంబంధం? అది తెలుసుకోవాలంటే గీతాంజలి ఇల్లొక రాజకీయం చదవాలి. వ్యక్తిగతం కూడా రాజకీయమే అయినప్పుడు రాజకీయమంతా రణరంగమే. కనుక రాజకీయమైన రణరంగమంతా వ్యక్తిగతమే. ఆ వ్యక్తిగతానికి మరొక పేరు ఇల్లు. అవును ఇల్లొక రాజకీయం. డాక్టర్ గీతాంజలి “ఇల్లోక […]

More

మానవీయ విలువల స్ఫూర్తి పతాకగీతం

‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’ ప్రకృతి పాఠశాలలో పాటను దిద్దుకున్న సహజకవి అందెశ్రీ. పరిసరాలలోని పరిణామాలకు పాటగా పరిఢవిల్లిన ప్రజాకవి అందెశ్రీ. పసితనంనుండే పశువుల కాపరిగా పనిచేసినా, తాపీమేస్త్రీగా, రోజువారీ కూలీగా శ్రమించినా మనసుమాత్రం పదాల అల్లికల చుట్టూ పరిభ్రమించేది. ________________ జూలై 18,1961లో వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన అందెశ్రీకి పాట ఒక ఊరట నిచ్చింది. ఏ […]

More

గ్రహాంతర వ్యవసాయంపై మానవుడి కన్ను

చంద్ర,అంగారక గ్రహాలు కొంత అనుకూలం మానవుడు సృష్టిలోని గ్రహాలను కనుగొనడం తోపాటు వాటిలో కొన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఇప్పటికే భూమండలాన్ని నివాసయోగ్యంతో పాటు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. వ్యవసాయం ద్వారా ఆహారం పండిస్తున్నారు.భూమి సారాన్ని పూర్తిగా ఎక్సప్లాయిట్ చేయడం జరిగింది.ఒక్క భూగోళాంలోని జనాభాకు 1.7 భూగోళాల సరిపడినంత వనరులను ఉపయోగిస్తున్నారని ఒకసర్వేలోతేలింది. ఇదే కొనసాగితే 2050 నాటికి మూడుగోళాలకు సరిపడా వనరులు అవసరమవుతాయని ఒక అంచనా.భూమిపుట్టినప్పటినుంచి వైపరీత్యాల వల్ల ఐదుసార్లు జనాభా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ప్రస్తుతం మానవుడు […]

More

మాయమౌతున్న విలువలు..

పతనం అంచున ఊగిసలాడుతున్న మానవ సంబంధాలు, సామాజిక స్పృహ.. ప్రపంచీకరణమాయలో ధనమే ప్రధానంగా మారిన తీరు.. విచక్షణ గల మనుషిలో స్వార్థం, రాక్షసత్వం పెరిగిపోతుంది.. శాస్త్రీయ స్ఫూర్తిని వీడి మూఢనమ్మకాలు,అందవిశ్వాసాల్లో పాకులాడుతున్న పాలకులు, పాలితులు.. మనిషి కడలి లోతుల్ని, అంతరిక్షపు అంచుల్ని చేదిస్తూ విజ్ఞాన ప్రపంచంలో అభివృద్ధి పేరిట విహరిస్తున్నాడు. కానీ పాత రాతి యుగపు మనిషిలా ప్రవర్తించడం అత్యంత విచారకరం. నేడు మనిషి వెనక్కి నడుస్తున్నాడా!.. పతనం అంచున ఊగిసలాడుతున్న మానవత్వపు విలువలు, సామాజిక స్పృహ, […]

More

సంక్లిష్టమైన మానవ జీవనానికి ఆనవాళ్లు ‘మార్జినోళ్లు’ కథలు

ప్రాంతాలతో సంబంధం లేకుండా సామాన్య ప్రజల జీవితాలెప్పుడూ దుఃఖభరితాలే. వాళ్ళకెన్ని సమస్యలైనారాని, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఆత్మ నిబ్బరాన్ని విడువరు. ఆ సామాన్య ప్రజల యొక్క సజీవమైన కథనాలే మనకు స్ఫూర్తివంతమైనవని చెప్పకనే చెప్తున్నారు ప్రముఖ కవి, కథా రచయిత, వ్యాసకర్త, సంపాదకులు పి.శ్రీనివాస్ గౌడ్. 12 కథలతో ‘మార్జినోళ్ళు’ కథల సంపుటి ఆన్వీక్షికి ప్రచురణగా వెలువడింది. రచయిత దృష్టి కోణం నుండి ఈ కథలను పరిశీలించినప్పుడు అనేక విషయాలు మనకు అవగతమవుతాయి. ప్రజల జీవన్మరణ సమస్యలను […]

More