ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యం

అర్హులకు లక్షన్నర రుణమాఫీ 6,40,223 మందికి రూ.6190.01 కోట్లు నిధులు విడుదల పంటలబీమా ద్వారా రైతులకు అండగా ఉంటాం : మంత్రి తుమ్మల సృజనక్రాంతి/హైదరాబాద్‌ : తెలంగాణ రైతులకు రేవంత్‌ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. రైతు ప్రయోజనాలే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకనే రుణమాఫీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కార్పొరేట్‌ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారన్న ఆయన.. గత పదేళ్లలో కార్పొరేట్‌ కంపెనీలు రూ.14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు. కానీ, […]

More