బిసిలకు 42 శాతం కోటా పెంచేవరకు స్థానిక ఎన్నికలు జరగనివ్వం

హైదరాబాద్‌ : స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతంకు పెంచాలని అఖిల పక్షం, 30 బిసి సంఘాలు, బిసి ఉద్యోగ సంఘాలు, 80 కుల సంఘాలు రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొని డిమాండ్‌ చేసింది. ఆదివారం హైదరాబాదులో జరిగిన సమావేశానికి తెలంగాణ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్‌ లాల్‌ కృష్ణ అధ్యక్షత వహించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ముక్తకంఠంతో ఎన్నికలలో చేసిన వాగ్దానం ప్రకారం స్థానిక సంస్థల బిసి రిజర్వేషన్లను 42 శాతం […]

More

ఏపీలో పెరిగిన ఓట్లు కేవలం 16 లక్షలు

2019 నాటికి 2024 నాటికి అదనంగా పోలైన ఓట్లు కేవలం 16లక్షలు మాత్రమే నని ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన వల్ల తెలుస్తున్నది. పెరిగిన ఓట్లు మావే నని చంకలు గుద్దుకున్న వైసీపీ,టీడీపీ కూటమిలు ప్రకటించుకున్నాయి.పెరిగిన ఈ 16లక్షల ఓట్లే విజేతను నిర్ణయిండంలో కీలకపాత్ర వహించనున్నాయి.మే 13 వ తేదీన పోలైన ఓట్ల శాతం 81.86 శాతంగా నమోదైంది.పెరిగిన ఓట్లలో 12లక్షలు మహిళలే ఉన్నారు.విజయవాడ తూర్పులో అత్యధికంగా 13 శాతం పెరిగిన ఓట్లుగా నమోదైంది. అలాగే […]

More