పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేన్లు : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: గత నెల సెప్టెంబర్‌లో తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ల రిజిస్ట్రేషన్‌లో 35 శాతం పెరుగుదల ఉందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలెప్‌ మెంట్‌ కౌన్సిల్‌(నారెడ్కో) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైటెక్స్‌ లో నిర్వహిస్తున్న ‘15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో’లో ఆయన ఆదివారం పాల్గొని మాట్లాడుతూ.. ‘2024-25లో రియల్‌ ఎస్టేట్‌, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 11.97 శాతం వృద్ధి […]

More

విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలి

విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌: పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని, విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్‌ కోర్సులు బోధించే కళాశాలల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్‌ రికగ్నేషన్‌ తప్పనిసరి చేయాలని సిఎం ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగవడంతో పాటు ప్రొఫెషనల్‌ విద్యా సంస్థల్లో లోటుపాట్లను […]

More

బిసిలకు 42 శాతం కోటా పెంచేవరకు స్థానిక ఎన్నికలు జరగనివ్వం

హైదరాబాద్‌ : స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతంకు పెంచాలని అఖిల పక్షం, 30 బిసి సంఘాలు, బిసి ఉద్యోగ సంఘాలు, 80 కుల సంఘాలు రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొని డిమాండ్‌ చేసింది. ఆదివారం హైదరాబాదులో జరిగిన సమావేశానికి తెలంగాణ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్‌ లాల్‌ కృష్ణ అధ్యక్షత వహించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ముక్తకంఠంతో ఎన్నికలలో చేసిన వాగ్దానం ప్రకారం స్థానిక సంస్థల బిసి రిజర్వేషన్లను 42 శాతం […]

More

ఏపీలో పెరిగిన ఓట్లు కేవలం 16 లక్షలు

2019 నాటికి 2024 నాటికి అదనంగా పోలైన ఓట్లు కేవలం 16లక్షలు మాత్రమే నని ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన వల్ల తెలుస్తున్నది. పెరిగిన ఓట్లు మావే నని చంకలు గుద్దుకున్న వైసీపీ,టీడీపీ కూటమిలు ప్రకటించుకున్నాయి.పెరిగిన ఈ 16లక్షల ఓట్లే విజేతను నిర్ణయిండంలో కీలకపాత్ర వహించనున్నాయి.మే 13 వ తేదీన పోలైన ఓట్ల శాతం 81.86 శాతంగా నమోదైంది.పెరిగిన ఓట్లలో 12లక్షలు మహిళలే ఉన్నారు.విజయవాడ తూర్పులో అత్యధికంగా 13 శాతం పెరిగిన ఓట్లుగా నమోదైంది. అలాగే […]

More