స్వాతంత్య్రానంతరం రెండు పతకాలు సాధించిన మను భాకర్‌

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత జోడీ మను భాకర్‌, సరబ్జోత్‌ సింగ్‌ చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌ ఈవెంట్‌లో మను, సరబ్జోత్‌ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కొరియా జోడీని భారత షూటర్లు ఓడిరచారు. అంతకుముందు ఆదివారం, మను భాకర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన ఖాతాలో మరో పతకం యాడ్‌ అయ్యింది. ఒలింపిక్‌ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ […]

More