జగన్ పయనం ఎటు?

మాజీ సీఎం జగన్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్ముతున్నారా అనేది సందేహం కలుగుతున్నది. ఈ 45రోజుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నదని, వైసీపీ కార్యకర్తలపై దాడులు, హత్యా కాండ జరుగుతున్నదని జగన్ ఆరోపించారు. 36మందిని చంపారని పత్రికా సమావేశంలో ఆరోపించారు. విలేకరులు వారి పేర్లను చెప్పమంటే భోజనం చేయండని మాట దాటవేసారు. అసెంబ్లీలో సీఎం కూడా అదే ప్రశ్న వేసారు. మరి పేర్లు చెప్పలేని పరిస్థితి అయితే ఈ ఆరోపణలపై విశ్వసనీయత ఎంతవరకు ఉంటుందని విశ్లేషకులు […]

More

సిద్ధం అంటున్న జగనన్న-తగ్గదేలే అంటున్న షర్మిల

సీఎం జగన్ శనివారం భీమిలీలో తాము సిద్ధం అంటూ ఎన్నికల నగారా మోగించారు. అత్యంత ఆత్మవిశ్వాసం తాము ఒంటరిగా పోటీ చేస్తామని 175 అసెంబ్లీ,25ఎంపీ స్థానాలకూ పోటీ చేస్తామన్నారు. నా ప్రజల్లో అందరూ సేనాధిపతల్లా కనిపిస్తున్నారని వారు తప్పక ఎన్నికల యుద్ధంలో విజయం తీసుకువస్తారని అనడం వారికిధైర్యం కల్పించడమే. మాదిపాండవసైన్యమని,తమకు కృష్ణుడు వంటి ప్రజల మద్దతు ఉందనడం,ప్రతిపక్షాలను కౌరవసైన్యంతో పోల్చడం ప్రజలను ఆకట్టుకునే జిమ్మిక్కులు వాడారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయాలంటే భయంతో దత్తపుత్రుడితో చెట్టాపట్టాలువేసుకుని తిరుగుతున్నాడని […]

More