జీవిత అర్థహీనతకు అంగీకారం ‘నిర్వేదం’
సాగర్ శ్రీరామకవచం గారు తెలుగు సాహిత్యంలో విస్మరించలేని రచయిత. వారు 14 ఏళ్ల వయసులోనే రచనలు ప్రారంభించి, నవలలు, కవిత్వం, కథ వంటి ప్రక్రియల్లో కృషి చేశారు. సాగర్ రచనలు సామాజిక సమస్యలు, మానవ సంబంధాలు, వ్యక్తిగత సంఘర్షణలు, ఆధ్యాత్మిక శోధనలు లాంటి అంశాలను బలంగా చర్చిస్తాయి. ఆ కోవలోనిదే “నిర్వేదం” నవల కూడా! ఇదొక మార్మిక గాథ. ఇది మనిషి జీవితంలోని వైఫల్యాలు, నిరాశలు, విరక్తి, ఆధ్యాత్మిక శూన్యతను లోతుగా విశ్లేషిస్తుంది. __________________ అస్తిత్వవాదం, బౌద్ధ […]
More