జీవిత అర్థహీనతకు అంగీకారం ‘నిర్వేదం’

సాగర్ శ్రీరామకవచం గారు తెలుగు సాహిత్యంలో విస్మరించలేని రచయిత. వారు 14 ఏళ్ల వయసులోనే రచనలు ప్రారంభించి, నవలలు, కవిత్వం, కథ వంటి ప్రక్రియల్లో కృషి చేశారు. సాగర్ రచనలు సామాజిక సమస్యలు, మానవ సంబంధాలు, వ్యక్తిగత సంఘర్షణలు, ఆధ్యాత్మిక శోధనలు లాంటి అంశాలను బలంగా చర్చిస్తాయి. ఆ కోవలోనిదే “నిర్వేదం” నవల కూడా! ఇదొక మార్మిక గాథ. ఇది మనిషి జీవితంలోని వైఫల్యాలు, నిరాశలు, విరక్తి, ఆధ్యాత్మిక శూన్యతను లోతుగా విశ్లేషిస్తుంది. __________________ అస్తిత్వవాదం, బౌద్ధ […]

More

సాహితీమూర్తుల జీవన చిత్రణం- ‘ఓ కలం జ్ఞాపకం’

వ్యాసం ఆధునిక సాహిత్య ప్రక్రియ. ఒక విషయానికి పరిమితమై దానిని చర్చిస్తూ దానికి సంబంధించిన కొత్త కోణాన్ని ఆవిష్కరించడం, కొత్త ఆలోచనలను, కొత్త ప్రతిపాదనలను చేయడాన్ని వ్యాసంగా పేర్కొనవచ్చు. ‘ఓకలం జ్ఞాపకం’ వ్యాస సంపుటిలో ప్రతివ్యాసం అద్భుతమే, అపార విజ్ఞానమే. ఒక్కో ఆణిముత్యముగా కథారచయిత భమిడిపాటి గౌరీశంకర్ తీర్చిదిద్దిన వైనం, అక్షరాలకు వన్నె తెచ్చిన విధానం చదువరులకు ఇంపైన ఆనందాన్ని అందిస్తుంది. ప్రతీకవి యొక్క సమాచారం నేటి పోటీ పరీక్షలన్నింటికి ఉపయోగకరమని చెప్పవచ్చు. కవుల యొక్క జ్ఞాపకాలన్నీ […]

More

ఏ గొప్ప సాహిత్యానికైనా జీవితమే ముడి సరుకు

యువతరం పాఠకుల్ని, రచయితల్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రెండు కార్యక్రమాలు చేపట్టింది. మొదటిది ఈతరం కోసం కథాస్రవంతి. కథాసాహిత్యంలో పేరెన్నికగన్న కథకుల సంపుటాలు ప్రచురించడం. రెండవది యువ రచయితలను ప్రోత్సహించేలా కథల పోటీ నిర్వహించడం. పది, పన్నెండు కథలకు పరిమితంజేసి నేటికి నలభై మూడు కథాసంపుటాలు అరసం ప్రచురించింది. ‘అరసం యువ కథాపురస్కారం’ 2021, 2022 సంవత్సరాలలో పోటీలు పెట్టి పదిమంది కథకులకు బహుమతులిచ్చి, ఆయా కథలను ప్రచురింపజేసింది. ‘2022 అరసం యువ […]

More