కూటమిలో వేలుపెట్టే ప్రయత్నంలో జగన్
బూత్ లెవల్ నుంచి అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే ఐటి శాఖ మంత్రి లోకేశ్ వెల్లడి భీమవరం : కూటమిలో మిస్ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు వంటివి ఉండవని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే కూటమిని విడదీసే పనిలో సైకో వైఎస్ జగన్ ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకూ మనమందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నారా […]
More