కూటమిలో వేలుపెట్టే ప్రయత్నంలో జగన్‌

బూత్‌ లెవల్‌ నుంచి అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే ఐటి శాఖ మంత్రి లోకేశ్‌ వెల్లడి భీమవరం : కూటమిలో మిస్ఫైర్‌, క్రాస్‌ ఫైర్‌, విడాకులు వంటివి ఉండవని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. అయితే కూటమిని విడదీసే పనిలో సైకో వైఎస్‌ జగన్‌ ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బూత్‌ లెవెల్‌ నుంచి జాతీయ స్థాయి వరకూ మనమందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నారా […]

More

దివ్యాంగ విద్యార్థులకు లోకేశ్‌ చేయూత

జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు వచ్చిన వారికి ల్యాప్‌టాప్‌లు అందజేత సృజనక్రాంతి/అమరావతి : పలువురు విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ల్యాప్‌ ట్యాప్‌లు పంపిణీ చేశారు. వీరంతా జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన దివ్యాంగ విద్యార్థులు. ఇటీవలే ఆ విద్యార్థులకు నారా లోకేశ్‌ కారణంగా మేలు చేకూరిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు సత్వరం జీవో 225 విడుదల చేయడం వల్ల.. రాష్ట్రంలోని కొంత మంది దివ్యాంగులైన విద్యార్థులు ఎంతో సాయం […]

More