జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ శుభారంభం..

బెంగాల్‌ వారియర్స్‌పై ఘన విజయం! ప్రోకబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌(పీకేఎల్‌) సీజన్‌ 11లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ శుభారంభం చేసింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 39- తేడాతో బెంగాల్‌ వారియర్స్‌ను ఓడించింది. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ రైడర్‌ అర్జున్‌ దేశ్‌వాల్‌ 15 పాయింట్లతో సత్తా చాటగా.. అభిజీత్‌ మాలిక్‌ ఏడు పాయింట్లతో రాణించాడు. బెంగాల్‌ వారియర్స్‌లో నితీన్‌ ధనఖర్‌ 13 పాయింట్లతో.. మనీందర్‌ సింగ్‌ 8 పాయింట్లతో రాణించినా […]

More