పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేన్లు : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: గత నెల సెప్టెంబర్‌లో తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ల రిజిస్ట్రేషన్‌లో 35 శాతం పెరుగుదల ఉందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలెప్‌ మెంట్‌ కౌన్సిల్‌(నారెడ్కో) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైటెక్స్‌ లో నిర్వహిస్తున్న ‘15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో’లో ఆయన ఆదివారం పాల్గొని మాట్లాడుతూ.. ‘2024-25లో రియల్‌ ఎస్టేట్‌, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 11.97 శాతం వృద్ధి […]

More