చలామణీలోనే రూ.10నాణేలు
అపోహలు తొలంగించేందుకు విస్తృతంగా ‘పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్’ ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ రాజేష్కుమార్ వెల్లడి సృజనక్రాంతి/హైదరాబాద్ : ప్రజలలో రూ.10 నాణేలు చలామణీలో లేవనే అపోహలను తొలం గించేందుకు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా ‘పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రావ్స్ు’ (పిఎసి) నిర్వహిస్తు న్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) హైదరాబాద్ సర్కిల్ చీఫ్ రాజేష్కుమార్ తెలిపారు. రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా సహ కారం, ఎస్బిఐ సమన్వయంతో రూ.10నాణేల చలామణీ అంగీకార పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్లను గురువారం […]
More