సమతా నినాదం – “సాక” కథలు

మహారాష్ట్ర దళిత పాంథర్స్ ప్రభావం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో 1980వ దశకంలో ప్రారంభమయిన దళితోద్యమము క్రమక్రమంగా కవిత్వమై కష్టాలనీ, కన్నీళ్ళనీ వ్యక్తీకరించి అస్తిత్వగానమై నేటివరకు గొంతు విప్పుతూనే వుంది. ఈ చైతన్యం ద్వారా వచ్చిన పాటలు సమాజాన్ని ప్రభావితం చేశాయి. సామాజిక లక్ష్యం కోసం దళిత కవులు బాధ్యతతో నిలబడ్డారు. ప్రజల్లో చైతన్యం నింపారు. దళిత కవుల సంపాదకత్వంలో సామాన్యులే కథానాయకులుగా కవిత్వం, వివిధ సంకలనాలుగా ధిక్కారమై ఎగసి పడుతున్నందున ‘ఇపుడు నడుస్తున్నది చండాల చరిత్ర’ […]

More