మేడారం జాతర భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ముఖ్యమంత్రి, మంత్రులు, డిజిపి

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క క్యాబినెట్ మంత్రులు, డిజిపి శ్రీ బి శివధర్ రెడ్డి లతో ఆదివారం నాడు ములుగు జిల్లాలోని మేడారం లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద వేడుకగా గుర్తింపు పొందిన ఈ జాతర జనవరి 28 నుండి 31 వరకు జరగనుంది. జనవరి 28న సారలమ్మ అమ్మవారి రాకతో ప్రారంభమై, […]

More