మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు

సెర్ఫ్‌ సీఈవో ఛైర్మన్‌గా 14మంది సభ్యులతో కమిటీ హైదరాబాద్‌ : మూసీ నిర్వాసితుల విషయంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సెర్ఫ్‌ సీఈవో ఛైర్మన్‌గా 14మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై రేవంత్‌ రెడ్డి సర్కార్‌ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. […]

More

చిరంజీవికి విశిష్ట గౌరవం

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు.. హైదరాబాద్‌: నాలుగు దశాబ్దాలకుపైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ఇటీవల పద్మవిభూషణ్‌ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్‌ బుక్‌ వరల్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు […]

More