క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 3శాతం స్పోర్ట్స్ కోటా

మహిళా క్రికెటర్ల విజయాలు స్పూర్తిదాయకం రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రణాళికలు తల్లిదండ్రుల మైండ్ సెట్ లో మార్పు రావాలి భారత మహిళా జట్టు క్రీడాకారిణులతో మంత్రి లోకేష్ ముఖాముఖి విశాఖపట్నం: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే 3శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్ పేరిట భారత మహిళా క్రికెటర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నారా […]

More

మలేషియా మాస్టర్స్‌ ఫైనల్‌లో సింధు ఓటమి

న్యూఢిల్లీ : తెలుగు తేజం, స్టార్‌ షట్లర్‌ పివి సింధు మలేషియా మాస్టర్స్‌ ఫైనల్‌లో ఓటమిపాలైంది. సూపర్‌ సిరీస్‌ టైటిళ్ల కరవు తీర్చుకోవాలని, రెండేళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. మలేషియా మాస్టర్స్‌ ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్‌ జి యి చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో ఓడిపోయింది. పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు జరిగిన ఈ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను నెగ్గి ఆత్మవిశ్వాసం పెంచుకుందామని పీవీ సింధు భావించింది. మొదటి రౌండ్‌లో […]

More