స్టాక్‌ మార్కెట్ల లాభాలకు బ్రేక్‌

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లలో వరుసగా మూడు సెషన్లలో లాభాలకు బ్రేక్‌ పడిరది. ఐటీ స్టాక్స్‌తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌, మారుతి సుజుకి, బజాజ్‌ ్గªనాన్స్‌, ఐటీసీ వంటి బ్లూ చిప్‌ కంపెనీల స్టాక్స్‌ పతనం కావడంతో సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 203 పాయింట్ల (0.27 శాతం) నష్టంతో 76,490 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ సూచీ నిప్టీ 31 పాయింట్ల (0.13 […]

More