తగ్గుతున్న విదేశాలకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య

రష్యాను ఎంచుకుంటున్న భారతీయులు భారతీయ విద్యార్థులకు అమెరికా,కెనడా విదేశీ విద్యమీద మోజు నెమ్మదిగా తగ్గుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా,కెనడా,యుకె, ఆస్ట్రేలియా లకు ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు కొన్ని సంవత్సరాలుగా వెళ్లడం జరుగుతోంది. కెనడా ప్రభుత్వం భారత్ పట్ల వ్యతిరేకత, అమెరికాలో ట్రంప్ ఆంక్షలు,కఠినమైన వీసా నిబంధనలు,అధిక ఆర్ధిక డిమాండ్లు,తిరస్కరణలు, దౌత్య సమస్యలు తదితర కారణాలు విదేశాలకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య తగ్గుతున్నది.ఆయా దేశాల బదులు రష్యా,జర్మనీ,ఉబ్బెకిస్తాన్ లకు వెళ్లడం పెరిగింది.మొత్తం మీద విదేశాలకు […]

More

కోచింగ్‌ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

మృతుల్లో ఒకరు తెలంగాణ వాసి న్యూఢిల్లీ : భారీ వర్షం కారణంగా సెంట్రల్‌ ఢిల్లీలోని ఓ సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వచ్చిన వరద నీరు వల్ల ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను తెలంగాణకు చెందిన తన్య సోని, కేరళ ఎర్నాకుళంకు చెందిన నవీన్‌ దాల్విన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ అంబేద్కర్‌ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కోచింగ్‌ సెంటర్‌ […]

More

దివ్యాంగ విద్యార్థులకు లోకేశ్‌ చేయూత

జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు వచ్చిన వారికి ల్యాప్‌టాప్‌లు అందజేత సృజనక్రాంతి/అమరావతి : పలువురు విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ల్యాప్‌ ట్యాప్‌లు పంపిణీ చేశారు. వీరంతా జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన దివ్యాంగ విద్యార్థులు. ఇటీవలే ఆ విద్యార్థులకు నారా లోకేశ్‌ కారణంగా మేలు చేకూరిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు సత్వరం జీవో 225 విడుదల చేయడం వల్ల.. రాష్ట్రంలోని కొంత మంది దివ్యాంగులైన విద్యార్థులు ఎంతో సాయం […]

More

దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య

నేడు దేశ వ్యాప్తంగా యువత అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ఉపాధి రంగానికి కేటాయించాల్సిన నిధుల మంజూరులో అలసత్వం వహించింది. యువజన రంగానికి దేశ స్థూల ఉత్పత్తిలో కొద్ది పాటి నిధులను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.మే 3వ తేదీన అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్య, […]

More

విద్యార్థులు క్రమశిక్షణతో పరిశ్రమిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు

తెలుగు భాష మీద ఆసక్తితో చిన్నతనం నుండి తెలుగును అభ్యసించి, అనేక పురస్కారాలు పొంది, తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ తెలుగు సహాయాచార్యులు, ఇన్‌-చార్జి శాఖాధ్యక్షులుగా ఉన్న వై.సుభాషిణి, తెలుగును నిరభ్యంతరంగా వృత్తివిద్యగా స్వీకరించవచ్చు అంటున్నారు. వారితో ఈనాటి కరచాలనం. మీకు తెలుగు మీద ఆసక్తి కలగడానికి కారణం? నా పూర్తిపేరు డా. యర్రదొడ్డి సుభాషిణి. పుట్టింది పీలేరు, చిత్తూరు జిల్లా. విద్యాభ్యాసం మొత్తం జన్మస్థలమైన పీలేరులోనూ, తిరుపతిలోనూ సాగింది. ఎమ్‌.ఏ.లో ఈనాడు గోల్డ్‌ మెడల్‌ […]

More