కుప్పంలో ‘సూర్య ఘర్‌’ సోలార్‌ పైలట్‌ ప్రాజెక్టు

ప్రతి ఇంటిలో నెలకు 200 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి ఏడాదికి రూ.4వేల విలువైన కరెంట్‌ ఉచితంగా వినియోగం ’స్వర్ణ కుప్పం విజన్‌-2029’ డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సిఎం చంద్రబాబు చిత్తూరు : మన ఇళ్లపై మనమే కరెంట్‌ ఉత్పత్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సౌర, పవన విద్యుత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని.. వీటి కారణంగా ప్రజలపై బిల్లుల భారం తగ్గుతుందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో ’సూర్య ఘర్‌’ సోలార్‌ పైలట్‌ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం […]

More