విశ్వవిజేతగా టీమిండియా..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శన ఓటమెరుగని జట్టుగా టైటిల్ ముద్దాడింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో 2000 ఐసీసీ నాకౌట్ టోర్నీ, డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్‌వెల్(40 […]

More

టీమిండియా మరో చెత్త రికార్డు

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఘోర వైఫల్యం 46 పరుగులకే ఆలౌట్‌ అయిన బ్యాటర్లు బెంగళూరు : స్వదేశంలో తిరుగులేదని భావిస్తున్న భారత్‌కు న్యూజిలాండ్‌ బౌలర్లు షాక్‌ ఇచ్చారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే ఆలౌటైంది. ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌ కావడం గమనార్హం. ఇద్దరు మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరు చేశారు. రిషభ్‌ పంత్‌ (20), యశస్వి జైస్వాల్‌ (13) కాసేపు పోరాడారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు […]

More