కవి నిరంకుశుడు – ఆ నిరంకుశత్వంలో నిజాయితీ కావాలి

ఏ ప్రక్రియ అయినప్పటికీ పది కాలాల పాటు నిలబడే అంశాలు కవులు రచయితలు ఎంచుకోవాలి. పురాణపండ అన్న ఇంటిపేరు వినగానే మనకు స్పురించే వ్యక్తి ఉషశ్రీ గారు. వారి కుమార్తెగా, ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ ప్రారంభించి, సాక్షి దినపత్రికలో సాహిత్య విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి, ఎందరో ప్రముఖులతో ముఖా-ముఖీలు నిర్వహించి సాహిత్యంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీమతి పురాణపండ వైజయంతితో ఈ వారం కరచాలనం. మీ బాల్యం విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి? ఊహ తెలిసిన దగ్గర నుంచి […]

More