మానవీయ విలువల స్ఫూర్తి పతాకగీతం
‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’ ప్రకృతి పాఠశాలలో పాటను దిద్దుకున్న సహజకవి అందెశ్రీ. పరిసరాలలోని పరిణామాలకు పాటగా పరిఢవిల్లిన ప్రజాకవి అందెశ్రీ. పసితనంనుండే పశువుల కాపరిగా పనిచేసినా, తాపీమేస్త్రీగా, రోజువారీ కూలీగా శ్రమించినా మనసుమాత్రం పదాల అల్లికల చుట్టూ పరిభ్రమించేది. ________________ జూలై 18,1961లో వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన అందెశ్రీకి పాట ఒక ఊరట నిచ్చింది. ఏ […]
More