జలతీగల నాదం మహమూద్ పాషా కవిత్వం
కొండరాళ్ళని కోమలమైన శిల్పాలుగా మలిచే విద్య తెలిసిన వాళ్ళు కొందరే ఉంటారు. రక్షణ వ్యూహంతో శత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించే చాతుర్యం ఉన్నవాళ్ళు కొందరే ఉంటారు. ఈ కోవకు చెందినవారే మహమూద్ పాషా. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ప్రముఖ కవి దేవిప్రియ గారు మహమూద్ పాషా ‘ఉనికి’ కవితా సంపుటి గురించి రాస్తూ ‘రేపటికవి’గా ప్రకటించారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ నలబైయేండ్లుగా తనలోని నిప్పు ఆరిపోకుండా నిరంతరం రాజేసుకుంటూ జ్వాలగా ప్రజ్వరిల్లుతున్న మూడు తరాల […]
More