శీతాకాల సమావేశాల్లో “జమిలీ” బిల్లు?
బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై దృష్టి పెట్టింది.ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు బిల్లు వచ్చే అవకాశం ఉందని బీజేపీ నాయకుల భోగట్టా.మూడోసారి ఎన్డీఏ(ప్రధానంగా బీజేపీ+టీడీపీ+జేడీయూ) అధికారంలోకి వచ్చింది.అప్పటి నుంచి తమ ఎజెండాలోని ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని,అందుకోసం పార్లమెంట్లో త్వరలో బిల్లు పెడతామని ఖరాఖండిగా చెబుతున్నది.అందులో భాగంగానే రాజ్యసభలో మేజార్టీ సాధించింది. ఒకేదేశం ఒకే ఎన్నిక అంటూ జమిలీఎన్నికల అంశాన్ని ఎన్నికల ముందే బీజేపీ తెరముందుకు తీసుకువచ్చింది. పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కమిటీ […]
More