పారిశుద్ధ్య కార్మికుల మురికి బతుకులు మార్చలేరా !
దేశంలో “స్వచ్ఛ భారత్”కు పదేళ్లు గడిచిన లక్ష్యాన్ని చేరలే.. డంపింగ్ సైట్లలోని చెత్తను శాస్త్రీయంగ శుద్ధి చేయడంలో నిర్లక్ష్యం.. పారిశుద్ధ్య(సఫాయి) కార్మికులు 92 శాతం అణగారిన కులాలవారే.. వీరి వెలకట్టలేని సేవలకు గౌరవం, న్యాయం దక్కాలి.. ప్రజా శ్రేయస్సుకు పరిశుభ్రతే ప్రాణ ప్రధానం ఇది సమిష్టి బాధ్యత.. మన దేశ ప్రజానీకం ఆరోగ్యంగా, ఆనందంగా అస్తరు సెంట్లు చల్లు కొని ఆదామరిచి నిద్రిస్తుంటే.. పారిశుద్ధ్య (సఫాయి )కార్మికులు కోడికూత పొద్దున్నే నిద్ర లేచి చెత్త చెదారం, అపరిశుభ్ర […]
More