పారిశుద్ధ్య కార్మికుల మురికి బతుకులు మార్చలేరా !

దేశంలో “స్వచ్ఛ భారత్”కు పదేళ్లు గడిచిన లక్ష్యాన్ని చేరలే.. డంపింగ్ సైట్లలోని చెత్తను శాస్త్రీయంగ శుద్ధి చేయడంలో నిర్లక్ష్యం.. పారిశుద్ధ్య(సఫాయి) కార్మికులు 92 శాతం అణగారిన కులాలవారే.. వీరి వెలకట్టలేని సేవలకు గౌరవం, న్యాయం దక్కాలి.. ప్రజా శ్రేయస్సుకు పరిశుభ్రతే ప్రాణ ప్రధానం ఇది సమిష్టి బాధ్యత.. మన దేశ ప్రజానీకం ఆరోగ్యంగా, ఆనందంగా అస్తరు సెంట్లు చల్లు కొని ఆదామరిచి నిద్రిస్తుంటే.. పారిశుద్ధ్య (సఫాయి )కార్మికులు కోడికూత పొద్దున్నే నిద్ర లేచి చెత్త చెదారం, అపరిశుభ్ర […]

More

వలస కార్మికులపై ఇంత నిర్లక్ష్యమా?

ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ : రేషన్‌ కార్డుల కోసం ఈ`శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్టాల్ర తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఇక ఓపిక నశించిందని పేర్కొంది. ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటులేదని మరోసారి స్పష్టంగా చెబుతు న్నాం. ఇక మాకు ఓపిక నశించింది. మా ఉత్తర్వులను పాటించేందుకు విూకు చివరి అవకాశం […]

More