మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు

పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, వాటి పరిధిలోని 2,996 వార్డులు, డివిజన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ❇️ చరిత్రలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మేడారంలో జరిగిన ఈ మంత్రిమండలి […]

More

పెట్టుబడుల ఆకర్షణకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరుతున్నారు. సోమవారం ఉదయం మేడారం లో పునర్నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలకు పూజలు చేసి.. మహా జాతరను సీఎం ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు అక్కడినుంచి హెలికాప్టర్ లో బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. ఉదయం 9.30 కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి దావోస్ కు బయల్దేరుతారు. ముఖ్యమంత్రి వెంట సీఎంఓ […]

More

ఎన్టీఆర్ కు ఘన నివాళులు

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మంత్రి నారా లోకేశ్‌ నివాళులు హైదరాబాద్‌: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 30వ వర్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌, ఎంపీ పురందేశ్వరి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని ఆయన సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. లోకేశ్‌తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, […]

More

ఎన్టీఆర్‌ను మరువం… ఆయన మార్గం విడవం

ఎన్టీఆర్ స్పూర్తితోనే కూటమి ప్రభుత్వ పాలన ప్రాణం కంటే పార్టీనే మిన్న అనే కార్యకర్తలు టీడీపీకే సొంతం కార్యకర్తల వల్లే సీఎం సీటులో కూర్చున్నా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు అమరావతి : తెలుగుజాతిని ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తున నిలిపిన నందమూరి తారక రామారావును ఎన్నటికీ మరువలేమని… ఆయన చూపిన మార్గాన్ని విడవబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ 30వ వర్థంతి సందర్భంగా ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో […]

More

ఖ‌మ్మం… సుర్యాపేట జిల్లాల వ‌ర‌ప్ర‌దాయ‌నిగా మున్నేరు-పాలేరు లింక్ కానెల్‌

* 50-60 టీఎంసీల వ‌ర‌ద జ‌లాల స‌ద్వినియోగం… * రూ.162.54 కోట్ల‌ను మంజూరు చేసిన ప్ర‌జా ప్ర‌భుత్వం * ఎన్నెస్పీ ప‌రిధిలో 1.38 ల‌క్ష‌ల ఎక‌రాలు, పాలేరు ఎగువ‌న 40 వేల ఎక‌రాల ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ‌ * ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి…. ఖ‌మ్మం: ఏళ్లుగా బంగాళా ఖాతం పాల‌వుతున్న మున్నేరు వ‌ర‌ద జ‌లాల‌ను ఒడిసిప‌ట్టి ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ చేసేందుకు ప్ర‌జా ప్ర‌భుత్వం న‌డుంబిగించింది. మున్నేరు నుంచి పాలేరుకు గ్రావిటీ ద్వారా […]

More

‘బ్రిటిష్ కంటే బీజేపీ పార్టీ ప్రమాదకరం’ : సీఎం రేవంత్ రెడ్డి

నరేంద్ర మోడీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు తిప్పి కొట్టాలి ఖమ్మం: నరేంద్ర మోడీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు తిప్పి కొట్టాలి.. బ్రిటిష్ కంటే బీజేపీ ప్రమాదకరమని, బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అందరం ఏకమవుదామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1040, 100 ఏళ్ల చరిత్ర గలిగిన కాంగ్రెస్, సీపీఐ పోరాటాల […]

More

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా -మంత్రి నారాయణ

నెల్లూరు : తై అమావాస్య సందర్భంగా రామ్ నగర్ లోని శ్రీ వైద్య వీరాఘవ స్వామి గుడిని .ప్రత్యేక పూజలు నిర్వహించారు .మంత్రి నారాయణకు రూరల్ టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్,మాజీ మేయర్ భానుశ్రీ ఘన స్వాగతం పలికారు . నెల్లూరు నగరం రామ్ నగర్ లోని వేమాల శెట్టి బావి వైద్య వీర రాఘవ స్వామి ఆలయానికి 400 వందల సంవత్సరాల చరిత్ర ఉంది.ఇక్కడ స్వామి వారిని మొక్కుకుంటే కోరిన […]

More

ఏపీలో లక్షమంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణుల తయారీ లక్ష్యం

అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు 50 వేల మంది నమోదు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన వస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్ష వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఈ కోర్సు నేర్చుకునేందుకు గానూ 50 వేల మంది నమోదు చేసుకోవటంపై సీఎం ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీలో లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసేలా సంకల్పం చేశామని […]

More

మేడారం జాతర భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ముఖ్యమంత్రి, మంత్రులు, డిజిపి

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క క్యాబినెట్ మంత్రులు, డిజిపి శ్రీ బి శివధర్ రెడ్డి లతో ఆదివారం నాడు ములుగు జిల్లాలోని మేడారం లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద వేడుకగా గుర్తింపు పొందిన ఈ జాతర జనవరి 28 నుండి 31 వరకు జరగనుంది. జనవరి 28న సారలమ్మ అమ్మవారి రాకతో ప్రారంభమై, […]

More

గండిపడిన జీవితాల ప్రతిబింబం ‘చెరువు గండి’ నవల

వంకిరెడ్డి రెడ్డెప్ప రెడ్డి “చెరువు గండి” నవలలోని వాస్తవ చిత్రంలోకి తొంగిచూస్తే, చరిత్ర పేజీలు మోస్తున్న నిమ్న కులాల రక్తపు కన్నీళ్లు దీనంగా కనిపిస్తున్నాయి. తడి ఆరని కనురెప్పల మధ్య దుఃఖపు మంచుతెరలను మోస్తున్న ఆ జ్ఞాపకాలను మెల్లగా తాకితే, అవి మాట్లాడటం మొదలుపెట్టాయి. ‘స్వతంత్రం, దేశం ముంగిట నిలబడి గడప లోపలికి రావాలా వద్దా అని దోబూచులాడుతున్న రోజులవి…’ అనే వాక్యాలతో ‘చెరువు గండి’ నవల ప్రారంభమవుతుంది. __________________ ప్రజాస్వామ్యం, లౌకిక, మానవీయ విలువలకు ఇంకా […]

More