ఎన్టీఆర్ కు ఘన నివాళులు

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మంత్రి నారా లోకేశ్‌ నివాళులు హైదరాబాద్‌: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 30వ వర్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌, ఎంపీ పురందేశ్వరి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని ఆయన సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. లోకేశ్‌తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, […]

More

ఎన్టీఆర్‌ను మరువం… ఆయన మార్గం విడవం

ఎన్టీఆర్ స్పూర్తితోనే కూటమి ప్రభుత్వ పాలన ప్రాణం కంటే పార్టీనే మిన్న అనే కార్యకర్తలు టీడీపీకే సొంతం కార్యకర్తల వల్లే సీఎం సీటులో కూర్చున్నా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు అమరావతి : తెలుగుజాతిని ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తున నిలిపిన నందమూరి తారక రామారావును ఎన్నటికీ మరువలేమని… ఆయన చూపిన మార్గాన్ని విడవబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ 30వ వర్థంతి సందర్భంగా ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో […]

More

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా -మంత్రి నారాయణ

నెల్లూరు : తై అమావాస్య సందర్భంగా రామ్ నగర్ లోని శ్రీ వైద్య వీరాఘవ స్వామి గుడిని .ప్రత్యేక పూజలు నిర్వహించారు .మంత్రి నారాయణకు రూరల్ టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్,మాజీ మేయర్ భానుశ్రీ ఘన స్వాగతం పలికారు . నెల్లూరు నగరం రామ్ నగర్ లోని వేమాల శెట్టి బావి వైద్య వీర రాఘవ స్వామి ఆలయానికి 400 వందల సంవత్సరాల చరిత్ర ఉంది.ఇక్కడ స్వామి వారిని మొక్కుకుంటే కోరిన […]

More

ఏపీలో లక్షమంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణుల తయారీ లక్ష్యం

అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు 50 వేల మంది నమోదు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన వస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్ష వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఈ కోర్సు నేర్చుకునేందుకు గానూ 50 వేల మంది నమోదు చేసుకోవటంపై సీఎం ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీలో లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసేలా సంకల్పం చేశామని […]

More

2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కూటమి ప్రభుత్వ లక్ష్యం

నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలో చార్డర్డ్ ఎకౌంటెంట్లు భాగస్వాములు కావాలి ఐటి మాదిరిగానే ఎఐ విప్లవంతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుందాం అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల కోసం ఎఐ వినియోగిస్తున్నాం అకౌంటింగ్, ఆడిటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ఐసిఎఐ చొరవచూపాలి రాబోయే నాలుగేళ్లలో విశాఖ రూపురేఖలు మార్చేసి రుణం తీర్చుకుంటాం చార్డర్డ్ అకౌంటెంట్లకు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు విశాఖపట్నం : దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎపి లోని కూటమి […]

More

జనసేన ఎప్పుడూ… జనం కోసమే

సైద్ధాంతిక భావజాలం నమ్మి నిస్వార్థంగా నిలబడే జన సైనికులు, వీర మహిళలు పార్టీ బలం వచ్చే ఆవిర్భావ సభకు పూర్తి సంస్థాగత సైన్యంతో తయారవుతాం పార్టీని నిలబెట్టేందుకు సినిమాలు చేస్తున్నా సెక్యులర్ ముసుగులో హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తామంటే ఎలా..? నాకు కులం, మతంతో సంబంధం లేదు అక్టోబరు నుంచి పార్టీ క్యాడర్ తో కూర్చుంటాను ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో శుక్రవారం రోజంతా శ్రేణులతో సమావేశమై, అభిప్రాయాలను విని, ప్రసంగించిన జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ […]

More

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 3శాతం స్పోర్ట్స్ కోటా

మహిళా క్రికెటర్ల విజయాలు స్పూర్తిదాయకం రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రణాళికలు తల్లిదండ్రుల మైండ్ సెట్ లో మార్పు రావాలి భారత మహిళా జట్టు క్రీడాకారిణులతో మంత్రి లోకేష్ ముఖాముఖి విశాఖపట్నం: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే 3శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్ పేరిట భారత మహిళా క్రికెటర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నారా […]

More

సవాళ్లను ఎదుర్కొంటాం

ఆర్‌పిసిసి సమావేశంలో డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా ప్రస్తుతం పోలీసు యంత్రాంగం దక్షణ భారతదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్ళను సంఘటితంగా ఎదుర్కొంటామని ఆంధ్రప్రదేశ్‌ డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా పేర్కొన్నారు. తిరుపతిలో శుక్రవారం ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటి (ఆర్‌పిసిసి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక,తెలంగాణలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి లకు సంబంధించిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు కీలక విభాగాలైన కేంద్ర ప్రభుత్వ […]

More

కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

సినీనటుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

More

అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా : ఎనిమిది మంది మృతి

రాయచోటి: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో లారీలో 18 మంది కూలీలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. లారీలో చిక్కుకున్న 9 మందిని రక్షించారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ […]

More