గండిపడిన జీవితాల ప్రతిబింబం ‘చెరువు గండి’ నవల
వంకిరెడ్డి రెడ్డెప్ప రెడ్డి “చెరువు గండి” నవలలోని వాస్తవ చిత్రంలోకి తొంగిచూస్తే, చరిత్ర పేజీలు మోస్తున్న నిమ్న కులాల రక్తపు కన్నీళ్లు దీనంగా కనిపిస్తున్నాయి. తడి ఆరని కనురెప్పల మధ్య దుఃఖపు మంచుతెరలను మోస్తున్న ఆ జ్ఞాపకాలను మెల్లగా తాకితే, అవి మాట్లాడటం మొదలుపెట్టాయి. ‘స్వతంత్రం, దేశం ముంగిట నిలబడి గడప లోపలికి రావాలా వద్దా అని దోబూచులాడుతున్న రోజులవి…’ అనే వాక్యాలతో ‘చెరువు గండి’ నవల ప్రారంభమవుతుంది. __________________ ప్రజాస్వామ్యం, లౌకిక, మానవీయ విలువలకు ఇంకా […]
More