తెలంగాణ

తుమ్మిడిహట్టి బ్యారేజీపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిరంతర ప్రయత్నాల నేపథ్యంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌…

August 27, 2026
తెలంగాణ

మీరాలం ట్యాంక్‌ పనులను ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్ మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా సాగుతున్న పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ సాగుతున్న…

August 27, 2026
సాహిత్యం

బాల్య స్మృతుల సమాహారం ‘కుమ్మరికుంటోని కథలు’

50 ఏళ్ల క్రితం నాటి తెలంగాణ పల్లెల స్వరూపాలు ఎట్లా ఉండేవో, నాటి బాల్యం గడిచిన తీరు, అప్పటి సౌకర్యాలు, ఇరుగుపొరుగు వారితో ఉండే మానవ సంబంధాలు,…

August 24, 2026
సాహిత్యం

బాల్యపు వెన్నెలలో తాత హృదయపు వేడుక — శిఖామణి మనవడి పద్యాలు

బాల్యం ఒక అందమైన దృశ్యం. కానీ ఆ దృశ్యాన్ని ప్రేమతో చూసే కళ్లున్నప్పుడు అది కవిత్వమవుతుంది. మనవడి/మనవరాలి నవ్వు తాతకు కేవలం నవ్వు కాదు; అది ఇంటి…

August 24, 2026
సినిమా

ఆగస్టు 24న ‘మహాకాళి – ది ఎండ్ బిగిన్స్’

‘హనుమాన్’ సాధించిన అద్భుత విజయం తర్వాత, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో మరో భారీ చిత్రం ‘మహాకాళి’ (Mahakali) కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా…

August 19, 2026
తెలంగాణ

పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామం తెలంగాణ

క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హైదరాబాద్: తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్ తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని…

August 18, 2026
తెలంగాణ

గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు

రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేసిన సర్దార్…

August 18, 2026
తెలంగాణ

ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేష‌న్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి…

August 18, 2026
జాతీయం

బెంగాల్ తారాపీఠ్ హోటల్‌లో మంటలు- ఏడుగురు మృతి

బెంగాల్ తారాపీఠ్ హోటల్‌లో మంటలు ఏడుగురు మృతి నిద్రలో ఉండగా తెల్లవారు జామున ప్రమాదం కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ లోని బీర్‌భూమ్ జిల్లా తారాపీఠ్‌లో ఒక…

August 17, 2026
జాతీయం

అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట – ఏడుగురు భక్తుల దుర్మరణం

పాట్నా : బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. లఖిసరాయ్ జిల్లాలోని అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో…

August 17, 2026