ఇంటర్ బోర్డ్ ను మోసం చేస్తున్న విజ్ఞాన్ వేదాంత్ కళాశాలను సీజ్ చేయాలి

అనధికారికంగా నడుస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలి ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి డిమాండ్ ఇంటర్ బోర్డ్ ను మోసం చేస్తున్న విజ్ఞాన్ వేదాంత్ కళాశాలను సీజ్ చేయాలని,…

మిగతా
మోదీ మాటల తూటాలు

ఎన్నికల పర్వం చివరిదశకు చేరుకున్నది.నాయకుల ప్రచారం కూడా 30వతేదీతో ముగియనున్నది.మోదీ కాంగ్రెస్ తదితర పార్టీలను తన మాటలతో చీల్ఛిచెండాడుతున్నారు.ప్రతిపక్షాలలో ఆయనను నిలువరించే నాయకుడు లేకపోవడంతో చెలరేగిపోతున్నారు.గతంలో కాంగ్రెస్…

మిగతా
Jamily : బీజేపీ వస్తే వచ్చే ఎన్నికలు జమిలీనే

కోలీజియమూ రద్దు తాము అధికారంలోకి వస్తే అవిచేస్తాం,ఇవి రద్దు చేస్తామని బీజేపీ వరుసగా చిట్టా విప్పుతున్నది.అమిత్ షా ఎన్నికల సభలో మాట్లాడుతూ మూడోసారి గెలుస్తామని,త్వరలో ఉమ్మడి పౌరస్మృతి…

మిగతా
ఏపీలో పెరిగిన ఓట్లు కేవలం 16 లక్షలు

2019 నాటికి 2024 నాటికి అదనంగా పోలైన ఓట్లు కేవలం 16లక్షలు మాత్రమే నని ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన వల్ల తెలుస్తున్నది. పెరిగిన ఓట్లు…

మిగతా
కలానికి, కుంచెకు సమాన ప్రాధాన్యతనిచ్చిన శీలావీ

కొందరి పరిచయాలు వారి గొప్పతనం,వారితో ముడిపడివున్న జ్ఞాపకాలు- వారు జీవించి వున్నా, మనల్ని విడిచి, కనిపించని దూరాలకు వెళ్ళిపోయినా, జీవితాంతం అవి మన చుట్టూనే తిరుగుతుంటాయి. గతాన్ని…

మిగతా
చిత్ర కారీయ కుంచెముద్రలు – శీలావీర్రాజు గారి శిల్పరేఖలు

“లేపాక్షి బసవయ్య నిజంగానే గొప్ప శిల్పం. తెలుగు పౌరుషానికి అది ప్రతీక. ఎంతో హుందాగా, నిండుగా ఒంటినిండా ఆభరణాలతో, అద్భుతమైన చెక్కడపు పనితనంతో వీరభద్ర ఆలయానికి అల్లంత…

మిగతా
ఐపిఎల్‌ టైటిల్‌ విజేత కోల్‌కతా

హైదరాబాద్‌ ఘోర ఓటమి.. చెన్నై: ఐపిఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్‌లో కోల్‌కతా విజయఢంకా మోగించింది. చెన్నై వేదికగా జరిగిన తుదిసమరంలో హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు…

మిగతా
ఒలింపిక్స్‌ ముంగిట భారీ షాక్‌..

నీరజ్‌ చోప్రాకు గాయం న్యూఢిల్లీ : భారత జావెలిన్‌ త్రో అభిమానులకు షాక్‌కు గురిచేసే వార్త. స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా గాయపడ్డాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024…

మిగతా
మలేషియా మాస్టర్స్‌ ఫైనల్‌లో సింధు ఓటమి

న్యూఢిల్లీ : తెలుగు తేజం, స్టార్‌ షట్లర్‌ పివి సింధు మలేషియా మాస్టర్స్‌ ఫైనల్‌లో ఓటమిపాలైంది. సూపర్‌ సిరీస్‌ టైటిళ్ల కరవు తీర్చుకోవాలని, రెండేళ్ల నిరీక్షణకు తెరదించాలని…

మిగతా
ఈదురుగాలుల బీభత్సం – 9 మంది మృత్యువాత

హైదరాబాద్‌ : ఈదురుగాలులకు బీభత్సానికి తెలంగాణలో 9 మంది మృతిచెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి పదేళ్ల చిన్నారితో…

మిగతా