‘ఆత్మనిర్భర్‌’లో భాగంగా డేటా సెంటర్లు

దేశీయంగా డేటా భద్రంగానే ఉంటుంది టెలీకమ్యూనికేషన్‌ స్టాండరైజేషన్‌ అసెంబ్లీని ప్రారంభించిన మోడీ న్యూఢల్లీి : నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్‌ టెలీకమ్యూనికేషన్‌ స్టాండరైజేషన్‌ అసెంబ్లీ`2024 ఈవెంట్‌ ఈ…

మిగతా
గ్రూప్‌ -1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌

పలు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్‌ : గ్రూప్‌ `1 మెయిన్స్‌ పరీక్షకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌ చేసింది.…

మిగతా
పారిశుద్ధ్య కార్మికుల మురికి బతుకులు మార్చలేరా !

దేశంలో “స్వచ్ఛ భారత్”కు పదేళ్లు గడిచిన లక్ష్యాన్ని చేరలే.. డంపింగ్ సైట్లలోని చెత్తను శాస్త్రీయంగ శుద్ధి చేయడంలో నిర్లక్ష్యం.. పారిశుద్ధ్య(సఫాయి) కార్మికులు 92 శాతం అణగారిన కులాలవారే..…

మిగతా
మట్టి మమకారానికి కవిత్వపు భాష్యం

సీమ అస్తిత్వ పోరాటాన్నే తన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలింపజేస్తూ, దశాబ్దాల కరువుకోరల్లో చిక్కుకొని సతమతమవుతున్న ‘అనంత’ దుఃఖంలోని వివిధ పార్శ్వాల్ని కవిత్వంగా మలిచి, ఆ సీమ సుభిక్షం…

మిగతా
పఠనానుభవానికి అక్షర రూపం ‘మధుశ్రీలు చదివాక…’

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్ఫూర్తితో కలం పట్టి, తన అనుభవాలకి, ఆలోచనలకి, పరిశీలనలకి అక్షర రూపం ఇస్తూ కథలు, వ్యాసాలు రాసినప్పటికీ, తెలుగు సాహితీ లోకంలో అంతగా…

మిగతా
మహిళల టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్‌పై భారత్ విజయం

దుబాయి: యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన భారత్.. ఆదివారం చిరకాల ప్రత్యర్థి…

మిగతా
బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం

గ్వాలియర్: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. మూడు టీ20ల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి ఏడు వికెట్ల తేడాతో…

మిగతా
మెరీనా బీచ్‌లో విషాదం

నలుగురి మృతి! చెన్నై: తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళం (IAF) ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన ‘మెగా ఎయిర్‌ షో’ను…

మిగతా
కేసీఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలు పోయాకే…

పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామక పత్రాల అందజేత హైదరాబాద్‌: కేసీఆర్‌ ఆయన కుటుంబంలోని…

మిగతా
సికింద్రాబాద్‌ గోవా కొత్త రైలు

ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి గోవా టూర్‌కు వెళ్లే పర్యాటకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త రైలును అందుబాటులోకి…

మిగతా