ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు

నిలువురాళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం దీన్ని పర్యాటక, చారిత్రక, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతాం యూనెస్కో శాశ్వత గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది దీనికోసం ప్రత్యేక కృషి…

మిగతా
ఎస్సి వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

చట్ట సభలలో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లకు తీర్మానం -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రింకోర్టు తీర్పుననుసరుంచి ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని…

మిగతా
బలహీన వర్గాల రిజర్వేషన్లు.. పురిటిలోనే గొంతు నొక్కాలని కుట్రలు

బీసీలంతా శక్తియుక్తులు ప్రదర్శించి తిప్పికొట్టాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి పురిటిలోనే గొంతు నొక్కాలని సాగుతున్న కుట్రలను బీసీలంతా శక్తియుక్తులు ప్రదర్శించి…

మిగతా
టన్నెల్‌ ప్రమాదం అనుకోని దుర్ఘటన

రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్య పరిష్కరించుకోవాలి పదేండ్ల పాటు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ పనుల విషయంలో నిర్లక్ష్యం సమస్య కొలిక్కి రావడానికి మరో రెండుమూడు రోజులు పడుతుంది…

మిగతా
తెలంగాణ ఆడబిడ్డలు పవర్‌ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు

మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నాం మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి…

మిగతా
రాష్ట్రంలో యూరియా కొరత లేదు

– రైతులు ఆందోళన పడవద్దు- మంత్రి తుమ్మల – వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి తుమ్మల – ఈ వారంలో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి…

మిగతా
వేగవంతంగా బిటిపిఎస్ పెండింగ్ పనులు పూర్తి చేయించాలి

నిర్థిష్ట గడువులోగా పనుల్లో వేగం పెంచడానికి క్యాలెండర్ ఫిక్స్ చేసి టార్గెట్ విధించాలి సాంకేతిక సమస్యల సత్వర పరిష్కారానికి ఇంజనీర్లతో త్రిసభ్య కమిటి వేగవంతంగా విద్యుత్తు ఉత్పత్తి…

మిగతా
ఎయిర్ పోర్ట్ నుండి నలభై నిమిషాలలో ఫ్యూచర్ సిటీ కి…

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మొదలై రావిర్యాల మీదుగా గ్రీన్ కారిడార్ మెట్రో రైల్ ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ లో మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్…

మిగతా
సమస్యల పరిష్కరించడంలో సివిల్ సర్వీస్ అధికారులు సానుకూల దృక్ఫథం కలిగి ఉండాలి

సమస్యలను పరిష్కరించడంలో సివిల్ సర్వీస్ అధికారులు ప్రజలకు ఉపయోగపడే విధంగా సానుకూల దృక్ఫథం కలిగి ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు సహాయం చేయాలన్న…

మిగతా
గొంగడి త్రిషకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయలు నజరానా

మహిళల అండర్ -19 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిషకి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

మిగతా