చెబుతా వినుకో మల్లన్న

మానవజాతి చరిత్ర సమస్తం పరస్పర హననమే విశ్వం ఆవిర్భావం నుంచి ఆధిపత్యపోరాటాలే తమ నాశనం తామే లిఖించుకుంటున్న మానవులు “ఏ దేశ చరిత్ర చూసినా….ఏమున్ననది గర్వకారణం…నరజాతి చరిత్ర…

మిగతా
అమరావతిలో 58 అడుగల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు

అమరజీవి నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతాం 12 నెలలు 12 కార్యక్రమాలతో 125వ జయంతి ఉత్సవాలు పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో 2047కి రాష్ట్రాన్ని నెంబర్ వన్‌ చేస్తాం -ముఖ్యమంత్రి…

మిగతా
2025 యూజీ, పీజీ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న CEPT యూనివర్సిటీ ప్లానింగ్ ఫ్యాకల్టీ

~ పరిశ్రమ-కేంద్రీకృత పాఠ్యాంశాలు, సమస్య పరిష్కారంపై ప్రాధాన్యత, వాస్తవ ప్రపంచ సవాళ్లపై స్టూడియో వర్క్ ~ నైపుణ్యం కలిగిన పట్టణ ప్రణాళికదారుల కోసం పెరుగుతున్న పరిశ్రమ డిమాండ్‌ను…

మిగతా
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం ..179 మంది మృతి

సియోల్‌ (దక్షిణ కొరియా): ప్యాసింజర్‌ విమానం ఒకటి దక్షిణ కొరియాలోని మువాన్‌ పట్టణం విమానాశ్రయం వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 179 మంది మృతి…

మిగతా
కర్నూలులో సి.ఎం.ఆర్. 40 వ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్. టెక్స్టైల్స్ & జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ను పార్క్ రోడ్,…

మిగతా
ప్రకృతి ప్రేమికులకు ఆటవిడుపు

వైల్డ్ లైఫ్ జాతీయ పార్కుల సందర్శన ఒక మధురానుభూతి ఆధునిక కాలంలో మానవుడు ప్రకృతికి దూరం అవుతున్నాడు.యాంత్రికంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న జీవులకు ఒక మధురానుభూతి కలుగుతుంది.పర్యాటక,ప్రకృతి ప్రేమికులకు…

మిగతా
సూపర్ సిక్స్ అమలులో ఆలస్యం కొంప ముంచుతుందా?

సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం వేస్తున్న వెనుక అడుగు కూటమి పార్టీలపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లుతుంది.ఎన్నికల సమయంలో అలవికాని హామీలు కుమ్మరించడం,ఆనక వాటిని అమలు చేయలేక…

మిగతా
కూటమికి పొంచివున్న విద్యుత్ గండం

(యం.వి.రామారావు, ప్రత్యేక ప్రతినిధి) ఏపీలోని కూటమి ప్రభుత్వానికి విద్యుత్ గండం పొంచి ఉంది.అసలే నిధుల సమీకరణలో కుంటి నడక నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ గండం నుంచి…

మిగతా
సరిహద్దు గస్తీపై ఇరు దేశాల మధ్య ముందడుగు

జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ చర్చలు మాస్కో : రష్యాలోని కజన్‌లో జరుగుతోన్న బ్రిక్స్‌ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ ప్రధాని నరేంద్ర…

మిగతా
ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచం ఏకతాటిపై నిలవాలి

ద్వంద్వ ప్రమాణాలకు తావీయరాదు ‘బ్రిక్స్‌’ సదస్సులో ప్రధాని మోదీ మాస్కో :ఉగ్రవాదంపై పోరుకు యావత్‌ ప్రపంచం ఏకతాటిపై నిలవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.…

మిగతా