టన్నెల్‌ ప్రమాదం అనుకోని దుర్ఘటన

రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్య పరిష్కరించుకోవాలి పదేండ్ల పాటు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ పనుల విషయంలో నిర్లక్ష్యం సమస్య కొలిక్కి రావడానికి మరో రెండుమూడు రోజులు పడుతుంది…

మిగతా
తెలంగాణ ఆడబిడ్డలు పవర్‌ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు

మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నాం మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి…

మిగతా
మిర్చి రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు

మిర్చి రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. కేంద్రంతో అన్ని స్థాయిలలో చర్చలు జరుపుతున్నాం. నిబంధనలు సడలించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఎగుమతిదారులతో సమావేశం జరుపుతున్నాను. అదే…

మిగతా
రాష్ట్రంలో యూరియా కొరత లేదు

– రైతులు ఆందోళన పడవద్దు- మంత్రి తుమ్మల – వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి తుమ్మల – ఈ వారంలో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి…

మిగతా
వేగవంతంగా బిటిపిఎస్ పెండింగ్ పనులు పూర్తి చేయించాలి

నిర్థిష్ట గడువులోగా పనుల్లో వేగం పెంచడానికి క్యాలెండర్ ఫిక్స్ చేసి టార్గెట్ విధించాలి సాంకేతిక సమస్యల సత్వర పరిష్కారానికి ఇంజనీర్లతో త్రిసభ్య కమిటి వేగవంతంగా విద్యుత్తు ఉత్పత్తి…

మిగతా
ఎయిర్ పోర్ట్ నుండి నలభై నిమిషాలలో ఫ్యూచర్ సిటీ కి…

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మొదలై రావిర్యాల మీదుగా గ్రీన్ కారిడార్ మెట్రో రైల్ ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ లో మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్…

మిగతా
‘విశ్వకవి’ – ‘మహాకవి’ ఇద్దరూ ఇద్దరే..!

విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ 1901లో వెలువరించిన నైబేద్య (నొయిబేద్య) లోని ప్రార్థనాగీతం ‘భారతేర్ సేయీ స్వర్గే కొరొ జాగరిత’. దానిని ఆయనే ఆంగ్లంలోకి అనువదించి 1912లో ఇంగ్లీషు…

మిగతా
ముకుంద రామారావు కవిత్వ తత్త్వమంతా అభివ్యక్తి సత్వమే!

ముకుంద రామారావుగారు నిరంతర అధ్యయనశీలి. సమాజ పరిశీలనలో, సాహిత్య పరిశోధనలో నిర్విరామ కృషీవలుడు. అనువాద రచనల గురించి తలచుకోగానే ముందుగా స్ఫురించే పేరు ముకుంద రామారావు గారిదే.…

మిగతా
సమస్యల పరిష్కరించడంలో సివిల్ సర్వీస్ అధికారులు సానుకూల దృక్ఫథం కలిగి ఉండాలి

సమస్యలను పరిష్కరించడంలో సివిల్ సర్వీస్ అధికారులు ప్రజలకు ఉపయోగపడే విధంగా సానుకూల దృక్ఫథం కలిగి ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు సహాయం చేయాలన్న…

మిగతా
భారత్‌కు అమెరికా భారీ షాక్‌

21 మిలియన్‌ డాలర్ల సాయం నిలిపివేత మస్క్‌ సారథ్యంలోని డోజ్‌ ప్రకటన వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌, బంగ్లాదేశ్‌ సహా పలు దేశాలకు…

మిగతా